పేదల సంక్షేమానికి పాటుపడే నాయకుడు దేశంలో సీఎం కేసీఆర్ మాత్రమేనని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని తాళ్లవెల్లెంల గ్రామంలో రూ.10లక్షల ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పన�
సంక్రాంతి సందర్భంగా చిరుమర్తి చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గ స్థాయిలో కబడ్డీ పోటీలను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు.
నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లకు మహర్దశ పట్టనుంది. పట్టణ సుందరీకరణలో భాగంగా ప్రధాన రోడ్డు విస్తరణ పనులు సెంట్రల్ లైటింగ్, డివైడర్ల పనులకు ఇటీవల ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. ద�
నార్కట్పల్లికి మహర్దశ. పట్టణాభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నిధుల మంజూరు కాపీని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం ఆయన నివాసంలో విడుదల చేశారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమానికి మద్దతుగా ఆ పార్టీ నాయకులు, కార