Mla shekar reddy | కేంద్రంలోని ప్రభుత్వం అవలంభిస్తున్న తీరు దుర్మార్గం, హేయం. బిజెపి రైతు వ్యతిరేక ప్రభుత్వమని మరోసారి రుజువయ్యింది. వారికి నల్లగొండ జిల్లాలో పట్టిన గతే రాష్ట్రమంతా పడుతుందని ఎమ్మెల్యేలు భువనగిరి
MLA Lingaiah: రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని ఓగోడు గ్రామంలో నిర్వహించిన సంబురాల్లో స్థానిక శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఓగోడు గ్రామ రైతులతో కలిసి ...
MLA Chirumarthi | నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి శంకుస�
Mla chirumarthi | ఐదు వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయానికి సకల సౌకర్యాలతో, నూతన హంగులతో భక్తులంతా ఆనంద పడేలా బ్రహ్మాండంగా గుడి నిర్మాణం చేపడుతామని తెలిపారు.
India's first teacher | సమాజంలోని అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి యోధురాలు, మహిళా విద్యాభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే. భారతదేశ తొలి ఉపాధ్యాయురాలిగా కీర్తి గడించిన ఆ మాతృమూర
Kurella Vithalacharya |
తనకు ఏకైక ఆస్తిగా మిలిగిన ఇంటిని గ్రంథాలయంగా మార్చిన గొప్ప మనిషి కూరెళ్ల విఠలాచార్య అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కొనియాడారు.
MLA Chirumarthi | రాజకీయాల్లోకి కుటుంబాలను, పిల్లలను లాగడం బీజేపీ పార్టీకి అలవాటేనని చిరుమర్తి లింగయ్య అన్నారు. రాబోయే ఎన్నికల్లో వారికి పుట్టగతులుండవని ఎమ్మెల్యే విమర్శించారు.
Christmas at Ramapuram: ల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం రామాపురం గ్రామంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం కే
ఎమ్మెల్యే చిరుమర్తి | దల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేతపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చె
జమ్మికుంట రూరల్ : కులవృత్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచి గౌడ కులస్తులకు పూర్వ వైభవం తీసుకు వచ్చిందని వర్దన్నపేట్ ఎమ్మెల్యే మండల ఇంచార్జ్ ఆరూరి రమేశ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని మడిపల్లి గ�
కట్టంగూర్: గ్రామ దేవతలను పూజించడం మన తెలంగాణ ప్రాంత సంప్రదాయమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నా రు. మండలంలోని ఎరసానిగూడెంలో నూతనంగా నిర్మించిన ఈదమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం అమ్మవారి కల్యాణం భక్తిశ్ర