రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ చేసి అమలు చేస్తున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు
నకిరేకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చిరుమర్తి లింగయ్య పేరు ప్రకటించడంతో నకిరేకల్ నియోజకవర్గవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. నకిరేకల్ క్యాంపు కార్యాలయానికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తు
ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కొత్త జిల్లాను ప్రకటించి ప్రగతికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీ�
ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ బాంధవుడని, రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు సమన్యాయంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో గురువారం బ�
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సూచించారు. పట్టణంలోని 12వ వార్డుకు చెందిన ఫార్వర్డ్బ్లాక్, కాంగ్రెస్, బీజేపీ నుంచి
కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేస్తుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి జిల్లా అంతటా అన్నదాతల ఇంట ఆనందం వెల్లివిరిసింది. గురువారం ఊరూరా రైతులు వేడుకలు నిర్వహించారు. పీఏసీఎస్ సెంటర్లు, �
రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గత ఎన్నికల వాగ్దానం మేరకు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీని 45 రోజుల్లో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ప్రకటన చేయడం పట్�
అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే మనం నంబర్1 అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నది. అందులో భాగంగా కట్టంగూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 6 పడకల నూతన భవన నిర్మాణానికి ప్
గురుపౌర్ణమి వేడుకలను జిల్లా ప్రజలు సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా షిర్డీ సాయి ఆలయాలు అఖండ సాయినామస్మరణతో మారుమోగాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్య�
కట్టంగూర్లోని అంబేద్కర్నగర్, హైస్కూల్ సమీపంలోని పెద్దవాగుపై రెండు బ్రిడ్జిల నిర్మాణానికి శుక్రవారం ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేయడంపై స్థానికులు, బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల రెండో మోటర్ ద్వారా మంగళవారం ట్రయల్ రన్ చేశారు. చౌడంపల్లిలోని పంప్ హౌస్ నుంచి నీళ్లు దిగువకు పరవళ్లు తొక్కాయి. నీళ్లను చూసి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంతోష�
విభిన్న వర్గాలు.. వేర్వేరు ప్రాంతాలు.. ఒకరిది వేతన పెంపు సంతోషం.. మరొకరిది సర్కారు అందించిన ధీమా.. ఇంకొకరిది ఫలించిన దశాబ్దాల సాగునీటి నిరీక్షణ. ప్రతి మోములోనూ ఆనందం. అందరి కండ్లల్లోనూ కృతజ్ఞతా భావం. ఉప్పొం�
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశమంతటా వ్యాపించేలా ఉండాలంటే కేసీఆర్ ప్రధాని కావాలని, తెలంగాణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ర్టాన్ని తెచ్చిన ఘనుడు సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమ�
ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేసే వ్యక్తి సీఎం కేసీఆర్ అని, ఆయన పాలనలో ప్రజలు రెండు పూటలా భోజనం చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.