నకిరేకల్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు రాచకొండ విజయ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 20 మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ.. ప్రతిఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో
Chirumarthi Lingaiah | మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) దూసుకుపోతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలోని గడపగడపకూ తిరుగుతూ పార్టీ
నల్లగొండ : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పితృవియోగం జరిగింది. ఎమ్మెల్యే లింగయ్య తండ్రి నర్సింహా(75) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. నార్కట్పల్లి కామినేని దవాఖానలో చికిత్స అందిస్తున్
Cheruvugattu | రాష్ట్రంలో రెండో శ్రీశైలంగా ప్రాచుర్యం పొందిన నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టు (Cheruvugattu) పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా
నల్లగొండ : అట్టడుగున ఉన్న మన జీవితాల్లో వెలుగులు నింపేది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం బాజకుంట గ్రామంలోని వివిధ పార్టీకలకు చెందిన పలు కుటుంబాలు ట�
MLA Chirumarthi | నకిరేకల్ లో సమీకృత మార్కెట్ ప్రజలందరికీ అందుబాటులోఉండాలనే ఉద్దేశంతోనే మంత్రి జగదీష్ రెడ్డి సహాయ సహకారాలతో నకిరేకల్ ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని నకిరేకల్ ఎమ్మెల్యే �
MLA Chirumarthi | నార్కట్పల్లి : నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో బిటి రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. సోమవారం నార్కట్ పల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంల�