కేతేపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి కార్యకర్తలు, నాయకులు టీఆర్ఎస్లో భారీ గా చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం గుడివాడ గ్రామానికి చెంద
కేతేపల్లి: నియోజకవర్గంలోని గ్రామాలను దశలవారీగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండ లంలోని గుడివాడ గ్రామంలో రూ.10లక్షలతో నూతనంగా నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాలు నిర్మాణ పనుల�
రామన్నపేట: ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. బుధవారం మం డలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ బత్తిని మహేశ్, పులిపల్లి వీరాసామి ఆధ్వర్యంలో 100మంది �
కేతేపల్లి: సీఎం రిలీఫ్ ఫండ్తో పేదలకు మెరుగైన వైద్యచికిత్స అందుతున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల పరిధిలోని తుంగతుర్తి, ఇప్పలగూడెం గ్రామాలకు చెందిన బి.ప్రకా శం, జె.శివశంకర్లు ఇటీవల అనార
వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత మత్స్య సంపదతో కార్మికలు జీవనోపాధి హరిత విప్లవం మాదిరిగా నీలి విప్లవానికి నాంది నకిరేకల్ పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలిన మంత్రి జగదీశ్రెడ్డి కట్టంగూర్(నకిరేకల్) ప్
నార్కట్పల్లి: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచి ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు చేయడం సరికాదని నకి రేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. ఓటుకు నోటు కేసును తప్పించుకోవడానికి చంద్
కట్టంగూర్(నకిరేకల్): ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి
కట్టంగూర్(నకిరేకల్): నకిరేకల్ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య అన్నారు. ఆదివారం పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనభోజన మహోత్సవం, నూత �
ఎమ్మెల్యే చిరుమర్తి | రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయని, రిజర్వాయర్ నీటితో రైతుల పంట పొలాలు సస్యశామలమవుతాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యఅన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలం అయిటిపాముల చెరువు ను�
నార్కట్పల్లిలో 127 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకాలు చెక్కులు పంపిణీ నార్కట్పల్లి: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకాలు దేశంలోనే చారిత్ర
నకిరేకల్లో 134మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ కట్టంగూర్(నకిరేకల్):తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం దేశా నికి ఆదర్శమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నల్లగొండ : జిల్లాలోని నకిరేకల్ బస్టాండ్ దశాబ్దం అనంతరం పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. అప్పటి రవాణాశాఖ మంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ బస్టాండ్కు శంకుస్థాపన చేశారు. కాగా దశాబ్దానికి పైగా బస�
రామన్నపేట: రామన్నపేట అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో కృషి చేయనున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతిపై అధికారు�
రామన్నపేట: పిల్లాయిపల్లి కాలువ పనులకు ఆటంకం కలిగించొద్దని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. శనివారం మండలంలో వెల్లంకి- సుంకెనపల్లి గ్రామ సరిహద్దుల్లో జరుగుతున్న పిల్లాయిపల్లి అధునీకరణ పన�