ఎమ్మెల్యే చిరుమర్తి | దళిత బాంధవుడు సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళిత సాధికారిక పథకాన్ని హర్షిస్తూ నకిరేకల్ నియోజకవర్గంలోని కేతేపల్లి నుంచి దళిత సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్కు పాదయాత్రను చేపట్టారు.
నల్లగొండ : ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడూ చేయని విధంగా 2018లో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి నిర్విఘ్నంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నల్ల�
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య | జిల్లాలోని కట్టంగూరు మండలం చెర్వు అన్నారం, దుగినవెల్లి గ్రామాల నుంచి 100మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం టీఆర్ఎస్లో చేరారు.