నకిరేకల్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. అన్ని గ్రామాల్లో ఓటర్లు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మరోసారి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 20న నకిరేకల్,
నల్లగొండ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు చిరుమర్తి ల�
సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని వచ్చే ఎన్నికల్లో తనను దీవించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ�
సీఎం కేసీఆర్ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ క్యాంపు కార్యాలయంలో మండలంలోని కొండకిందిగూడెం గ్రామానికి చెందిన 100మంది కాంగ్రెస్ నాయకులు ఎమ్
ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని రాజ్యసభ సభ్యుడు, నకిరేకల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.చిట్యాలలో శ�
ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాలకు సమ ప్రాధాన్యం అందిస్తూ వారి అభివృద్ధి, సంక్షేమానికి పాటు పడుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రంలో రెడ్డి, అంబేద్కర్, పద్మశాలీ, గౌ�
కాంగ్రెస్, బీజేపీకి దిమ్మ దిరిగేలా అద్భుతంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఉంటుందని, దీనిపై సీఎం కేసీఆర్ త్వరలోనే శుభవార్త చెప్తారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఇచ
వారంటీ, గ్యారెంటీలు ఇచ్చి కర్ణాటక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణను సైతం ఆగం చేయాలనే బఫూన్లను తలపించేలా హామీలు గుమ్మరిస్తున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులదేనని జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నకిరేకల్, దేవరకొండ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, రమావత్ రవీం�
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. ఆదివారం ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహాలు, చిత్రపటాలకు ప
బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆదివారం వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరారు. మోత్కూరు మండలం పనకబండ, రాగిబావి, శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకు
రాష్ట్రంలో అర్చకులకు ధూప దీప నైవేద్య పథకంతో గౌరవ భృతిని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచుతానని పెంచారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సీఎం కేసీఆర్ నైజమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కొనియాడారు.