నిజామాబాద్లో ఉన్నామా లేదా హైదరాబాద్లో ఉన్నామా అనుకునేంత స్థాయిలో నిజామాబాద్ను అభివృద్ధి చేసి, అద్భుతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతి ఇంటికీ తాగునీరు, ప్రతి గల్లీకి సీసీ
ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కల్లబొల్లి మాటలు నమ్మొద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు సూచించారు. జిల్లాకేంద్రంలోని 11వ డివిజన్లో ఉన్న 50 క్వార్టర్స్, పూజారి కాలనీ, బహుజన్ కాలనీ, అసద్ �
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శుక్రవారం ఆమె జిల్లాకేంద్రంలోని పలు కాలనీల్లో అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్గుప్తాతో కలిసి రోడ్షోలో, డిచ్పల్లి మం�
‘సమైక్యాంధ్ర ఉన్నప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది. అప్పుడు ఎవరూ పట్టించుకునే వారేలేరు. నిధులు, నీళ్లు ఆంధ్రకు పోతున్నాయని, తెలంగాణ ఆగమవుతున్నదని ఉద్యమ సారథి కేసీఆర్ గుర్తించి తెలంగాణ ఉద్యమాన్న
బీఆర్ఎస్ అర్బన్ నియోజకవర్గ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తాకు నిజామాబాద్ ఆటో యూనియన్ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. నగరంలోని బస్టాండ్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంగళవారం క్షీరాభిషేకం చేశారు.
నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సమక్షంలో పెద్ద సంఖ్యలో యువతీయుకు లు మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి
నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్గుప్తాకు మద్దతుగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని సంజీవయ్య కాలనీ, ఆర్ఆర్ చ�
బోధన్తోపాటు నిజామాబాద్ నగరంలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు అశేష జనవాహిని తరలివచ్చింది. కళాకారుల బృదం ఆటాపాటలు ఆలోచింపజేశాయి. నగరంలోని సభలో కేసీఆర్, కేటీఆర్, కవిత కటౌట్లు ప్రత�
నగరంలోని గిరిరాజ్ కళాశాల గ్రౌండ్లో బుధవారం నిర్వహించే సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను బిగాల గణేశ్గుప్తా మంగళవారం పరిశీలించారు. సభ వద్ద చేయించాల్సిన ఏర్పాట్లపై నాయకులకు పలు సూచనలు చేశారు.
స్వరాష్ట్రం కోసం మలిదశ ఉద్యమంలో పాల్గొన్నాం. ఉద్యమనేత కేసీఆర్ అడుగుజాడల్లో పనిచేశాం. అంతా అనుకున్నట్లుగానే తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నాం. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి పర
విశ్వబ్రాహ్మణుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా అన్నారు. జిల్లాకేంద్రంలోని జనార్దన్ గార్డెన్లో విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనాన
సమైక్యపాలనలో నగరం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని, స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలో నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా అన్నారు. జిల్లాకేంద్రంలోని 24వ డివ
బీఆర్ఎస్ హయాంలో నగరం ఎంతో అభివృద్ధి చెందిందని, మున్ముందు మరింత అభివృద్ధి సాధించేందుకు తనను ఆశీర్వదించాలని బీఆర్ఎస్ నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు.
చేనేతల మగ్గాలు సీఎం కేసీఆర్ కృషితో నేడు పరుగులు పెడుతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా అన్నారు. నగరంలోని జనార్దన్ గార్డెన్లో శుక్రవారం రాత్రి పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహ�