దృష్టి లోపాలను దూరం చే యాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ .. మానవత్వం ఇమిడి ఉన్న ఎంతో గొప్ప కార్యక్రమమని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప�
నిజామాబాద్కు వచ్చేటప్పుడు హైదరాబాద్ను చూస్తుంటే మరికొద్ది కాలంలోనే మనదేశం విశ్వగురువుగా మారటం తథ్యమని అనిపించింది. జై జవాన్ జై కిసాన్ అన్న నినాదం అందరూ ఇస్తారు.
ఖమ్మం నగరంలో జరిగిన అభివృద్ధిని నమూనాగా తీసుకొని నిజామాబాద్లో అమలు చే స్తామని అర్బన్ ఎమ్మె ల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, నగర మేయర్ దండు నీతూకిరణ్, అదనపు కలెక్టర్, �
జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లహరి ఇంటర్నేషనల్ హోటల్ను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదివారం ప
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘానికి విరాళాన్ని అందించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాలను అభినందిస్తూ పట్టణ సంఘ భవ�
జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం మంజూరైంది. నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అర్బన్ ఎమ్మెల్యే బిగ
ఇందూరు ;మేడేను పురస్కరించుకొని నిజామాబాద్లో 1,500 మంది మున్సిపల్ కార్మికులకు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా శనివారం దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో ప్రపం