నిజామాబాద్ ఐటీ హబ్లో బాసర ట్రిపుల్ఐటీ ఇన్నోవేషన్ సెంటర్ను బుధవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నిజామాబాద్లోని బైపాస్ రోడ్డులో ఉన్న ఐటీ టవర్లో ప్రత్యేకంగా బాసర ట్రిపుల్ఐటీక�
నిజామాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఐటీ హబ్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శుక్రవారం జాబ్మేళా నిర్వహించారు. నగరంలోని భూమారెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన జాబ్మేళాకు అభ్య�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఐటీ టవర్ నిర్మాణం పూర్తయ్యింది. అత్యాధునిక టెక్నాలజీ, కార్పొరేట్ హం గులు, విశాలమైన గదులతో నిర్మించిన ఈ టవర్.. ఇందూరు ప్రాంతానికి సరిక�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని తెలంగాణ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లాలో గురువారం నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు హన్మంత్షిండే, బిగ
తెలంగాణ ప్రభు త్వం ఆటంకాలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తుండడంతో పరిశ్రమలకు పునర్జీవం వచ్చిందని, దీంతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన సాధ్యమయ్యిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అ
తండ్రి ఆధ్యాత్మిక వారసత్వాన్ని స్వీ కరించడం అభినందనీయమని, సొంతూరిలో ఆలయాలను నిర్మించడం శుభపరిణామమని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
మైనార్టీల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ ఇసాక్ అన్నారు. శుక్రవారం ఆయన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, మైన�
సంపదకు మూలం కార్మికుల స్వేదమని, శ్రామికుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నగరంలోని శ్రీరామ గార్డెన్స్�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రంజాన్ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మసీదులు, ఈద్గాల్లో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. దీంతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరె�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతీనగర్లో లోక కల్యాణార్థం శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో అయుత చండీయాగం కొనసాగుతున్నది.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ప్రగతి పరుగులు పెడుతున్నది. ఇందూరు నగరం సరికొత్త అందాలు అద్దుకుంటున్నది. విశాలమైన రోడ్లు, పచ్చని చెట్లతో కూడిన డివైడర్లు, సెంట్రల్ లైటింగ్తో నగరం మెరిసి పోతున్నది. క�
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యనందించాలనే సర్కారు సంకల్పానికి దాతల చేయూత తోడైతే ఫలితం అద్భుతంగా ఉంటుంది. సర్కారు బడులు సైతం కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా తీర్చిదిద్ది, అందులో చదివ�