నగరంలో అభివృద్ధి, సంక్షేమం మరింత కొనసాగాలంటే బీఆర్ఎస్కు ఓటు వేయాలని అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 50, 51, 28 డివిజన్ల (శివాజీనగర్, గురుద్వారా, గాజుల్పే
ఇందూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, మరోసారి తనను ఆశీర్వదించాలని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా కోరారు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న కమ్యూనిటీ హాలులో బుధవారం నిర్వహించిన ది
నగరంలోని బీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. నగరంలోని 26 డివిజన్ (కోటగల్లీ, దోబీగల్లీ, చంద్రానగర్, రోటరీనగర్, వివేకానంద కాలనీల్లో ఆయన కార్యకర్తలతో కల�
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సమక్షంలో 200మంది బెంగాలీ స్వర్ణకారులు ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రి ప్రశాంత్రెడ్డికి నియోజకవర్గంలో ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. కులాలు, మతాలకతీతంగా ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామ దేవాంగ సంఘం సభ్యులు, కమ్మర్పల్లి మండలం నాగపూ�
దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషిచేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాలులో గురువారం నిర్వహించిన మాదిగ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని
నగరం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. అభివృద్ధి కండ్ల ముందే కనిపిస్తున్నదని వివరించారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన వంజరి కులస్తుల ఆత్మీ�
సకల జనులందరూ కలిసి సాధించుకున్న ప్రజాతెలంగాణపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కుటుంబ పాలనపై ప్రియాంక గాంధీ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీపై తిరగబడ�
గొల్ల కుర్మలు ఆర్థికంగా వృద్ధి చెందాలనే ఉద్దేశంతో సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టినట్లు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. నగరంలోని వినాయక్నగర్లో ఉన
రాష్ట్రంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం లభిస్తున్నదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో బుధవారం క్రిస్టియన్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా ఎమ్మెల్యే పాల్గొని మాట్�
నిజామాబాద్ నగరంలో కులమతాలకు అతీతంగా అభివృద్ధి చేశానని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. నగరంలోని విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘంలో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడార�
స్వరాష్ట్రంలో కులవృత్తులకు ప్రోత్సాహం లభిస్తున్నదని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం