గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. బడుగుజీవుల ఇళ్లపై బుల్డోజర్లు నడిపింది. వారి ఇళ్లు నేలమట్టం చేసింది. అదే సమయంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కుటుంబ సభ్యులు రేకులతో వేసిన ఫెన్సింగ్ కూల్చేసిం
సీలింగ్ భూమిని ఆ ఎమ్మెల్యే కూల్గా మడత పెట్టేశారు. వందేండ్ల్ల నుంచి రెవెన్యూ రికార్డుల్లో ‘ఖరీజ్ఖాతా’గా కొనసాగుతూ వస్తున్న భూమి.. ఏ మాయ చేశారో.. ఏమో.. రాత్రికి రాత్రే పట్టా భూమిగా మారింది! రూ.360 కోట్ల విలు�
కాంగ్రెస్ అంతర్గత సమావేశం సాక్షిగా ఆ పార్టీ నేతలు చెప్తున్నవన్నీ శుద్ధపూస మాటలని,ఆడుతున్నవన్నీ నాటకాలేనని తేలిపోయింది. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహా ప్రకాశ్గౌడ్, దానం నాగేందర్, కడియం శీహరి కప్పుకొ
రేవంత్ రెడ్డి సంకుచిత మనస్తత్వం బయటపడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (MLA KP Vivek) అన్నారు. రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకో
‘నేను తప్పులు చేస్తూ వెళ్తా.. మీరు చూస్తూ నోరు మూసుకోవాలి’ అన్న చందంగా ఉంది తెలంగాణలో నేటి పరిస్థితి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే సమైక్య పాలనలో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయటానికి అడుగడుగు�
‘మీరు బీఆర్ఎస్లో ఉన్నారా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? ఇంతకూ ఏ పార్టీలో ఉన్నారు’ అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సమాధానాన్ని దాటేశారు. ఇప్పటికే గాంధీ ఏ పార్టీలో ఉన�
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దాడి వెనుక పెద్దల హస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి ఆదేశాల మేరకే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారన్న చర్చ జరుగుతున్నది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై దాడి చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద బైఠాయించిన ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన స
నెత్తురు సలసల మరిగే దృశ్యం. ఏం జరుగుతున్నది తెలంగాణలో..!
ఎవడు తెచ్చిన రాజ్యంలో ఎవడు అధికారం చెలాయిస్తున్నడు?
తెరముందు బొమ్మ ఎవరు? తెర వెనుక నడిపిస్తున్నదెవరు?
కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్ రావు (Harish Rao) అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందన్నా
కాంగ్రెస్ గూండాలు తనపై హత్యాయత్నం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) అన్నారు. తన ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారని చెప్పారు. ప్లాన్ ప్రకారమే గుడ్లు, టమాటాలు తీసుకొచ్చారని తెలి�