బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంటిపై కోడి గుడ్లు, టమాటాలు విసిరేశారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కుర్చీలతో దాడికి దిగారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కౌశిక్ రెడ్డి నివాసంపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. గేటు ఎక్కి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత
ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవిని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి కట్టబెట్టడం తీవ్ర వివాదాస్పదమైంది.
కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ (MLA Arekapudi Gandhi) తన అనుచరులతో కలిసి హస్తం పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంల�
హఫీజ్పేటలోని సాయినగర్, యూత్ కాలనీలో భారీ ఈదురు గాలులు, వర్షం కారణంగా ఈ నెల 26న బాల్కనీ గోడ, రేకుల ఇండ్లు కూలిపోయిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా.. వారి కుటుంబాలకు ప్రభుత్వం బుధవారం ఆర్థిక సాయం అందజ�
MLA Arekapudi Gandhi | చేవెళ్ల బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకోసం పార్టీ శ్రేణులు చేసిన కృషి అమోఘమని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపునకు శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర�
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరడం తథ్యమని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. బీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని నాయకు�
సీఎం కేసీఆర్ పాలనలో విశేష ప్రగతితో నియోజకవర్గాలన్నీ పురోగతిని సాధించాయని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను ఏమాత్రం అమలు చేయడ
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి, ఆ విషయాన్ని విస్మరించారని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ధ్వజమెత్తారు. అంతేగాకుండా ఎల�
భారత సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణతోపాటు హిందూధర్మ స్థాపనలో సేవాలాల్ మహరాజ్ కృషి ఎనలేనిదని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు.