కనీస జాగ్రత్తలు పాటించకపోతే ప్రతి ప్రయాణం ప్రమాదకరమేనని డీజీపీ శివధర్రెడ్డి పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన... ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దాయపల్లి స్టేజ�
MLA Anirudh Reddy | చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అందరు స్టార్ హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటేనే సినిమాలు రిలీజ్ చేయనివ్వాలన్నారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.
MLA Anirudh Reddy | పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాలో గుడుంబా తాగితే తప్పు కాదు కానీ.. నేను సారా అంటే మాత్రం తప్పొచ్చిందా..? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వాపోయారు.
MLA Anirudh Reddy | ఈ రోజు పైసా పేక్ తమాషా దేక్ అన్నట్టు పరిస్థితి ఉంది.. ఎవరు పైసలు విసిరేస్తే వాళ్ల పనులవుతున్నయ్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు.
శాసనసభ సమావేశాల్లో అనూహ్యంగా ఇప్పిరెడ్డి పేరు ట్రెండింగ్లోకి వచ్చింది. ఎవరీ ఇప్పి రెడ్డి అని ఆరా తీస్తే.. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి నూతన నామమే ఇప్పి రెడ్డి అని ఓ మంత్రి తాజాగా సర్టిఫై చేశారు.
సినీ ఆర్టిస్టులు 90 రోజులకోసారి డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని, అప్పుడే సినిమా రిలీజ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో ఆయన మాట్లాడుతూ డ్రగ్ టెస్ట్ చేయించు
తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) కోఆర్డినేటర్ ధార భాస్కర్ బుధవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
రాష్ట్రంలో మూడు విడతలుగా నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కు ఘోరపరాభవమే ఎదురైంది. సర్పంచ్ ఎన్నికల చరిత్రలో ఒక అధికార పార్టీ ఈ స్థాయిలో ప్రతికూల ఫలితాలను మూటగట్టుకోవడం ఇదే తొలిసారి.
జడ్చర్ల నియోజకవర్గంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందడం.. సొంత ఊర్లో కూడా తమ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలువకపోవడంతో ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ వాళ్ల దిష్టి వల్లనే కోనసీమలో చెట్లు చనిపోయాయని.. కోనసీమవల్లనే తెలంగాణ వచ్చిందని.. సినీనటుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ వ్యాఖ్యానించడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని జడ్చర్ల ఎమ్మెల్యే అని
సినిమా ఇండస్ట్రీలో కేవలం నిర్మాత, హీరో, దర్శకుడు మా త్రమే లాభపడుతున్నారని, వారి కోసమే సినిమాలు తీస్తున్నారని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి వ్యాఖ్యానించారు.
చట్టపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన �
‘సారూ.. మా ఊర్లో యాసంగి వరి పంట బోనస్ ఇప్పటికీ చాలా మందికి రాలేదు.. ఇప్పుడు మళ్లీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు.. మళ్లీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయిస్తే మా పరిస్థితి ఏమిటి’? అంటూ ఎ�