మంత్రివర్గ విస్తరణ పై ఊహాగానాలు సాగుతున్న వేళ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనలాం టి యువ ఎమ్మెల్యేలకు మంత్రివర్గం లో స్థానం కల్పించాలని ఆయన ఆకాంక్షించారు.
‘రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్లకు నిధుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఇప్పటికే వేసిన రోడ్లకే ఇంకా నిధులు విడుదల చేస్తలేరు. నా నియోజకవర్గంలో గడిచిన రెండున్నరేండ్లలో వేసిన రోడ్లకు రూ.153 కోట్లు ఇంకా విడ�
కనీస జాగ్రత్తలు పాటించకపోతే ప్రతి ప్రయాణం ప్రమాదకరమేనని డీజీపీ శివధర్రెడ్డి పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన... ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దాయపల్లి స్టేజ�
MLA Anirudh Reddy | చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అందరు స్టార్ హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటేనే సినిమాలు రిలీజ్ చేయనివ్వాలన్నారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.
MLA Anirudh Reddy | పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాలో గుడుంబా తాగితే తప్పు కాదు కానీ.. నేను సారా అంటే మాత్రం తప్పొచ్చిందా..? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వాపోయారు.
MLA Anirudh Reddy | ఈ రోజు పైసా పేక్ తమాషా దేక్ అన్నట్టు పరిస్థితి ఉంది.. ఎవరు పైసలు విసిరేస్తే వాళ్ల పనులవుతున్నయ్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు.
శాసనసభ సమావేశాల్లో అనూహ్యంగా ఇప్పిరెడ్డి పేరు ట్రెండింగ్లోకి వచ్చింది. ఎవరీ ఇప్పి రెడ్డి అని ఆరా తీస్తే.. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి నూతన నామమే ఇప్పి రెడ్డి అని ఓ మంత్రి తాజాగా సర్టిఫై చేశారు.
సినీ ఆర్టిస్టులు 90 రోజులకోసారి డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని, అప్పుడే సినిమా రిలీజ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో ఆయన మాట్లాడుతూ డ్రగ్ టెస్ట్ చేయించు
తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) కోఆర్డినేటర్ ధార భాస్కర్ బుధవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
రాష్ట్రంలో మూడు విడతలుగా నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కు ఘోరపరాభవమే ఎదురైంది. సర్పంచ్ ఎన్నికల చరిత్రలో ఒక అధికార పార్టీ ఈ స్థాయిలో ప్రతికూల ఫలితాలను మూటగట్టుకోవడం ఇదే తొలిసారి.
జడ్చర్ల నియోజకవర్గంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందడం.. సొంత ఊర్లో కూడా తమ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలువకపోవడంతో ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ వాళ్ల దిష్టి వల్లనే కోనసీమలో చెట్లు చనిపోయాయని.. కోనసీమవల్లనే తెలంగాణ వచ్చిందని.. సినీనటుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ వ్యాఖ్యానించడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని జడ్చర్ల ఎమ్మెల్యే అని