మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్లోని నర్సీ మోంజే ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ యూనివర్సిటీలో గురువారం ఫుడ్పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను
సీఎల్పీ భేటీలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి హల్చల్ చేశారు. రహస్యంగా సమావేశమైన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో అనిరుధ్రెడ్డి కూడా ఒకరు. సీఎల్పీ సమావేశానికి ఆయన కొన్ని పత్రాలు పట్టుకొనిరావడం హాట్�
కాంగ్రెస్ ప్రభుత్వంలో కరప్షన్ పెరిగిపోతున్నదని, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లదే హవా నడుస్తున్నదని.. భూ మాఫియా పేట్రేగిపోతున్నదంటూ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సంచలన వ్యాఖ్య
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి స్వగ్రామంలో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టించింది. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ లచ్చన్న దళం పేరు మీద గ్రామంలోని ఓ ఇంటికి లేఖను అత�
తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను ఏపీ సీఎం చంద్రబాబుకు తెలిసే తిరస్కరిస్తున్నారని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఆరోపిపంచారు.
కాలుష్యం నీటిని బయటకు వదిలితే పోలేపల్లి సెజ్లోని అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతానంటూ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘మా తెలంగాణలో మీకు ఆస్తులు కావాలి.. బిజినెస్ లు కావాలి.. కానీ మా సిఫార్సు లేఖలు మీ తిరుమలలో నడువవు.. అందుకే చం ద్రబాబు నాయుడు తెలంగాణలో అడు గు పెట్టొద్దు’ అంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి త
Congress MLA | తెలంగాణ సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు, ప్రజాప్రతినిధులపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మండిపడ్డారు. ‘ ఏపీ నేతలు మా దగ్గరికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటే మేము ఒక్కమాట అనల�
ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి.. ఉట్టి ప్రగల్భాలు మానుకొని బాలానగర్-గంగాపూర్ డబుల్లేన్ రోడ్డుకు కొత్త జీవోను తెచ్చే దమ్ముందా..? అని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సవాల్ విసిరారు. ఈ రోడ్డు వేయడానికి త�
నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేటలో నెలకొన్న విద్యుత్తు సమస్యను పరిష్కరించేందుకు కొత్తగా సబ్స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్టు స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నవాబ్పేటకు 133/11 కేవీ విద్యు త్ సబ్స్టేషన్ను మంజూరు చేయిస్తానని రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రం నుంచి తిర్మలాపూ