రోనాతో గడచిన మూడేండ్లుగా మూత పడ్డ వేసవి క్రీడా శిబిరాలు మళ్లీ కళను సంతరించుకోబోతున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో వేసవి శిక్షణ శిబిరాలకు బల్దియా గ్రీన్ సీగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో శేరిలింగంపల్లి జోన్
జాతీయ రహదారి-65పై రోడ్డు దాటేందుకు పాదచారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్న బ్లాక్ స్పాట్లను ట్రాఫిక్, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగాల అధికారులు శనివారం పరిశీలించారు. మియాపూర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో
మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ , ప్రభుత్వేతర కార్యాలయాలు, విద్యాసంస్థలలో, కాలనీల్లో జాతీయ పతాకావి�
మాదాపూర్ : ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతున్నారని చెవెళ్ళ ఎంపీ, డాక్టర్ గడ్డం రంజిత్ర�
మియాపూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ వేడుకలకు కానుకల ద్వారా ప్రోత్సాహాన్నందిస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. సర్వమత సమానత్వమే మా ప్రభుత్వం అభిమతమని ఆయన �
మియాపూర్ : బాబా సాహెబ్ అంబేద్కర్ 65 వ వర్థంతిని పురస్కరించుకుని వివేకానందనగర్లోని తన నివాసంతో పాటు మియాపూర్ మక్తా గ్రామంలో అంబేద్కర్ చిత్ర పటానికి , కాంస్య విగ్రహానికి కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి
మియాపూర్ : ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ…వైద్య సేవలను వికేంద్రీకరిస్తూ విస్తృత పరుస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువలో�
మియాపూర్ : ప్రజల కష్టనష్టాల్లో ప్రభుత్వం ఎల్లవేళలా తోడుగా నిలుస్తుందని , వారికి సంపూర్ణ భరోసాను కల్పిస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆర్థికంగా , ఆరోగ్యపరంగా ప్రజలను ఆదుకుంటామని ఆయన స్పష్
మియాపూర్ : రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట కొనుగోళ్లలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో రైతులు కన్నీరు పెడుతున్నారని ఇది కేంద్రానికి ఏమాత్రం తగదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. రైతులకు అండగ�
మియాపూర్ : వాణిజ్య కార్యకలాపాల ద్వారా పోగయ్యే చెత్తను నిర్లక్ష్యంగా రహదారి పక్కన తగులబెట్టడంతో పాటు , ప్రజల అసౌకర్యానికి కారణమైన ఓ మొబైల్ ఫుడ్ కోర్టు నిర్వహకుడికి చందానగర్ పారిశుద్ధ్య విభాగం అధికా�
మియాపూర్: సరైన అనుమతులు లేకుండా బ్యూటీ పార్లర్ను నిర్వహిస్తున్నారంటూ విలేకర్ల పేరుతో పార్లర్ నిర్వహకులను బెదిరించిన కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పర
మియాపూర్ : గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన బుధవారం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మియాపూర్ కల్వరి టెంపుల్ పరిసర ప్రాంతాల్లోని టాయిలెట్�