Hyderabad | మియాపూర్, ఫిబ్రవరి 26: కూలీనాలీ చేసి కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలని ఆ తల్లిదండ్రులు ఆశపడితే... ఆ తనయుడు మాత్రం వారినే నిండా ముంచేందుకు ప్రయత్నించాడు. తల్లిదండ్రుల నుంచి డబ్బులు గుంజేందుకు ఓ మహి�
పెరగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు మెట్రోను పొడిగించాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ మంత్రి కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో ట్రాన్స్జెండర్ల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ట్రాన్స్జెండర్లకు జ్యూట్ బ్యాగుల తయారీలో అందిస్తున్న ఉచిత శిక్షణ రెండో బ్యాచ్ విజయవంతంగా పూర్తి చేసుకున్నది. ఈ మేరకు ఈ నెల 30న అభ్�
హైదరాబాద్ : మియాపూర్లో జరిగిన ప్రమోన్మాది దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి తల్లి శోభ బుధవారం ఉదయం మృతి చెందింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. మియాపూర్ సీఐ
hyderabad | హైదరాబాద్ మియాపూర్లోని ఆదిత్య నగర్లో దారుణం జరిగింది. పట్టపగలే ఓ యువకుడు తన ప్రియురాలు, ఆమె తల్లిపై విచక్షణారహితంగా దాడి చేసి, తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం ఆ
గచ్చిబౌలి - మియాపూర్ల మధ్య ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు రూ. 263.09 కోట్ల వ్యయంతో 3 కిలోమీటర్ల పొడవున చేపట్టిన గ్రేడ్ సెపరేటర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్య�
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యలతో ఖైరతాబాద్లోని మెట్రోస్టేషన్లో ఓ రైలు నిలిచిపోయింది. దీంతో మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో
హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలోని బీహెచ్ఈఎల్, మియాపూర్ ఏరియాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో బీహెచ్ఈఎల్ నుంచి మియాపూర్ వరకు రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ�
దళితుల నిజమైన ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. సామాజికంగా ఆర్థికంగా వారి జీవితాలలో వెలుగులు నింపేందుకే దళిత బంధు పథకాన్ని �
రోనాతో గడచిన మూడేండ్లుగా మూత పడ్డ వేసవి క్రీడా శిబిరాలు మళ్లీ కళను సంతరించుకోబోతున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో వేసవి శిక్షణ శిబిరాలకు బల్దియా గ్రీన్ సీగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో శేరిలింగంపల్లి జోన్
జాతీయ రహదారి-65పై రోడ్డు దాటేందుకు పాదచారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్న బ్లాక్ స్పాట్లను ట్రాఫిక్, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగాల అధికారులు శనివారం పరిశీలించారు. మియాపూర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో
మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ , ప్రభుత్వేతర కార్యాలయాలు, విద్యాసంస్థలలో, కాలనీల్లో జాతీయ పతాకావి�
మాదాపూర్ : ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతున్నారని చెవెళ్ళ ఎంపీ, డాక్టర్ గడ్డం రంజిత్ర�