మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన హోటల్ మేనేజర్ హత్య కేసును సైబరాబాద్ పోలీసులు ఎనిమిది గంటల్లో ఛేదించారు. నిందితుడిని గురువారం ఉదయం ఆరు గంటలకు అరెస్టు చేశారు. స్థానికంగా తీవ్ర
రాజధాని హైదరాబాద్ను (Hyderabad) అకాల వర్షం ముంచెత్తింది. ఈదురు గాలులు, ఉరుమెలు మెరుపులతో మంగళవారం సాయంత్రం మొదలైన వాన (Rain) రాత్రంతా కురుస్తూనే ఉంది. తెల్లవారుజాము వరకు కుండపోతగా కురిన వానతో లోతట్టు ప్రాంతాలు జల�
Hyderabad | మియాపూర్, ఫిబ్రవరి 26: కూలీనాలీ చేసి కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలని ఆ తల్లిదండ్రులు ఆశపడితే... ఆ తనయుడు మాత్రం వారినే నిండా ముంచేందుకు ప్రయత్నించాడు. తల్లిదండ్రుల నుంచి డబ్బులు గుంజేందుకు ఓ మహి�
పెరగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు మెట్రోను పొడిగించాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ మంత్రి కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో ట్రాన్స్జెండర్ల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ట్రాన్స్జెండర్లకు జ్యూట్ బ్యాగుల తయారీలో అందిస్తున్న ఉచిత శిక్షణ రెండో బ్యాచ్ విజయవంతంగా పూర్తి చేసుకున్నది. ఈ మేరకు ఈ నెల 30న అభ్�
హైదరాబాద్ : మియాపూర్లో జరిగిన ప్రమోన్మాది దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి తల్లి శోభ బుధవారం ఉదయం మృతి చెందింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. మియాపూర్ సీఐ
hyderabad | హైదరాబాద్ మియాపూర్లోని ఆదిత్య నగర్లో దారుణం జరిగింది. పట్టపగలే ఓ యువకుడు తన ప్రియురాలు, ఆమె తల్లిపై విచక్షణారహితంగా దాడి చేసి, తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం ఆ
గచ్చిబౌలి - మియాపూర్ల మధ్య ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు రూ. 263.09 కోట్ల వ్యయంతో 3 కిలోమీటర్ల పొడవున చేపట్టిన గ్రేడ్ సెపరేటర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్య�
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యలతో ఖైరతాబాద్లోని మెట్రోస్టేషన్లో ఓ రైలు నిలిచిపోయింది. దీంతో మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో
హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలోని బీహెచ్ఈఎల్, మియాపూర్ ఏరియాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో బీహెచ్ఈఎల్ నుంచి మియాపూర్ వరకు రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ�
దళితుల నిజమైన ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. సామాజికంగా ఆర్థికంగా వారి జీవితాలలో వెలుగులు నింపేందుకే దళిత బంధు పథకాన్ని �