మియాపూర్ : చదువులో మానసిక ఒత్తిడిని తట్టుకోలేక అపార్ట్మెంట్లోని 9వ అంతస్తు నుండి కిందకి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రవికిరణ�
మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజవకర్గం మియాపూర్ డివిజన్ ప్రశాంత్నగర్కు చెందిన ముంతాజ్ బేగంకు సీఎం సహాయ నిధి పథకం ద్వారా మంజూరైన రూ. 44 వేల ఆర్థిక సాయం చెక్కును విప్ ఆరెకపూడి గాంధీ బుధవారం వివేకానంద�
మియాపూర్ : ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఇందుకోసం వారి కష్టసుఖాలలో తోడుగా నిలుస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు �
మియాపూర్ : నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను తాగునీరు, డైనేజీ, విద్యుత్, సౌకర్యవంతమైన రహదారుల వంటి మౌలిక వసతుల పరంగా ప్రథమ స్థానంలో నిలపటమే లక్ష్యంగా తాను కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాం
మియాపూర్ : దైనందిన జీవితంలో ఉరుకులు పరుగులు, నిద్రలేమి, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, సమయానికి విరుద్ధంగా భోజనం సహా పలు ఇతర కారణాలతో వయసుతో నిమిత్తం లేకుండా గుండె సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారని
మియాపూర్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నియోజవకర్గంలోని ప్రజలంతా అప్రమత్తవంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కోరారు. వాతావరణ శాఖ వర్షాలపై తగు సూచనలు జారీ చేసినందున అత్యవసరమైతే �
మియాపూర్ : తొలి నుంచి పార్టీని అంటి పెట్టుకుని ఉండి పటిష్టత కోసం చిత్తశుద్ధితో పనిచేసిన కార్యకర్తలకే సంస్థాగత ఎన్నికలలో పట్టం కడుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. నిజమైన కార్యకర్తలను ప�
మియాపూర్ : ఉన్నత విలువలు ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన నేత చేకూరీ కాశయ్య అకాల మరణం తనను ఎంతో కలచివేసిందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఖమ్మం పట్టణంలో కమ్మవారి కల్యాణ మంటపంలో శనివారం జరిగిన మాజీ శాస�
మియాపూర్: పైవేటు పాఠశాలల యాజమాన్యాల సమస్యలను పరిష్కరించటంలో తాను ఎల్లపుడూ ముందుంటానని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు ఇబ్బందులు ఎదుర్కున్నాయన్నారు. పైవేట్ పాఠశ�
మియాపూర్ : సీఎం సహాయ నిధి పేదలకు ఆపత్కాలంలో అండగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండకు చెందిన అనూషకు సీఎం సహాయ నిధి పథకం ద్వారా ఆస్పత్రి ఖర్చుల నిమ�
మియాపూర్ : మియాపూర్ ఠాణా పరిధిలో 13 నెలల పసికందు మృతి మిస్టరీగా మారింది. తొలుత పాప కిడ్నాప్ అయిందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయటంతో మియాపూర్ పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. కొద్ది గంటల వ్యవధిలోనే సద�