కొండాపూర్, మియాపూర్ :నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణకు ఎంపికైన గచ్చిబౌలి జీపీఆర్ఏ క్వార్టర్స్కు చెందిన పీ శశాంక్ యాదవ్కు హోప్ ఫౌండేషన్ ఆర�
మియాపూర్: గచ్చిబౌలి డివిజన్ నల్లగండ్ల తెల్లాపూర్ల మధ్య నెలకొన్న డైనేజీ సమస్యను పరిష్కరించాలని తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ , కౌన్సిలర్లు విప్ ఆరెకపూడి గాంధీని కలిసి విన్నవించారు. ఈ మేరకు వివేకా
మియాపూర్ : నిరుపేద గిరిజన తెగకు చెందిన వందలాది కుటుంబాలు 40 ఏండ్లకు పైగా గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తుండగా కేంద్ర ప్రభుత్వం తమపై జులుం ప్రదర్శిస్తున్నదని మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా వా
మియాపూర్: పారిశుద్ధ్య కార్మికులు తల్లిదండ్రులతో సమానమని, కరోనా వంటి విపత్కర సమయాలలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఎంతో విలువైన సేవలను అందించారని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పరిసరాల పరిశుభ్రత క�
మియాపూర్ : నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి పథకం నిలుస్తున్నదని, అత్యవసర సమయాల్లో భరోసాను నింపుతున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడిగాంధీ అన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ సర్కారు నిరంతర కృషిని కొనసాగ
మియాపూర్ : డైనేజీ, రహదారులు, విద్యుత్, తాగునీటి వంటి మౌలిక వసతులను కల్పించి కాలనీల అభివృద్ధికి తన పూర్తి తోడ్పాటును అందిస్తానని ప్రభుత్వ విప్ ఆరికపూడి గాంధీ అన్నారు. సంక్షేమ సంఘాలు సైతం కాలనీ పురోగతితో
హఫీజ్ పేట్ :వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింతవేగవంతం చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటుచేసిన మొబైల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కు మంచి స్పందన లభిస్తుంది. పట్టణప్రాథమిక ఆరోగ్యకేంద్రం హఫీజ్ పేట్ పరిధిలోని ఆయా
మియాపూర్ : వేములవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ స్థానిక నాయకులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వార
మియాపూర్: 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఐఏయువైఎస్ఏ ఆద్వర్యంలో 15 కిలోమీటర్ల సైకిల్ రైడ్ను గచ్చిబౌలిలోని ఏహెచ్బిసి వద్ద ఆదివారం నిర్వహించారు. దేశభక్తిని పెంపొందించడానికి ఐఏయువైఎస్ఏ బృందం నిర్�
కొండాపూర్ : ఎస్టీపీల ఏర్పాటుతో చెరువుల్లోకి చేరుతున్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేకూరుతుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయ�
హఫీజ్పేట్: నియోజకవర్గ వ్యాప్తంగా ఇదివరకే యూపీహెచ్సీలతోపాటు ప్రత్యేకంగా ఎంపికచేసిన ప్రాంతాల్లో కొవిడ్టీకాలు అందిస్తుండగా ఈప్రక్రియను మరింత వేగంగా చేసే లక్ష్యంతో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖ సంయ�
–చెరువులలోకి శుద్ధి చేసిన జలాలు….-శేరిలింగంపల్లి నియోజకవర్గవ్యాప్తంగా 7 చెరువుల వద్ద ఎస్టీపీల నిర్మాణం…-రూ.404 కోట్లతో పనులు……ముమ్మరంగా స్థల సేకరణ ప్రక్రియ…-నిత్యం మిలియన్ లీటర్ల మురుగు నీటి శుద్ది…. మ
మియాపూర్ : ప్రయాణీకులకు మెరుగైన రవాణా వసతులను అందిస్తున్న ఆర్టీసీని ప్రజలు ఆదరించాలని, తద్వారా మరింతగా వారి సేవలో తరించేందుకు తోడ్పాటును అందించాలని కళాబృందం కోరింది. ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరక
మియాపూర్ : చెరువులలోకి కలుషిత నీరు రాకుండా ఎస్టీపీలు ఎంతగానో ఉపయుక్తం అవుతాయని తద్వారా చెరువులు శుద్ధ జలాలతో కళకళలాడుతాయని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. నీటి శుద్ధి ప్లాంట్లను పకడ్బందీ
మియాపూర్ : కరోనా కట్టడికి చందానగర్ సర్కిల్ వ్యాప్తంగా వాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు సర్కిల్ డీసీ నందగిరి సుధాంశ్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన �