హఫీజ్పేట్: నియోజకవర్గ వ్యాప్తంగా ఇదివరకే యూపీహెచ్సీలతోపాటు ప్రత్యేకంగా ఎంపికచేసిన ప్రాంతాల్లో కొవిడ్టీకాలు అందిస్తుండగా ఈప్రక్రియను మరింత వేగంగా చేసే లక్ష్యంతో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖ సంయ�
–చెరువులలోకి శుద్ధి చేసిన జలాలు….-శేరిలింగంపల్లి నియోజకవర్గవ్యాప్తంగా 7 చెరువుల వద్ద ఎస్టీపీల నిర్మాణం…-రూ.404 కోట్లతో పనులు……ముమ్మరంగా స్థల సేకరణ ప్రక్రియ…-నిత్యం మిలియన్ లీటర్ల మురుగు నీటి శుద్ది…. మ
మియాపూర్ : ప్రయాణీకులకు మెరుగైన రవాణా వసతులను అందిస్తున్న ఆర్టీసీని ప్రజలు ఆదరించాలని, తద్వారా మరింతగా వారి సేవలో తరించేందుకు తోడ్పాటును అందించాలని కళాబృందం కోరింది. ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరక
మియాపూర్ : చెరువులలోకి కలుషిత నీరు రాకుండా ఎస్టీపీలు ఎంతగానో ఉపయుక్తం అవుతాయని తద్వారా చెరువులు శుద్ధ జలాలతో కళకళలాడుతాయని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. నీటి శుద్ధి ప్లాంట్లను పకడ్బందీ
మియాపూర్ : కరోనా కట్టడికి చందానగర్ సర్కిల్ వ్యాప్తంగా వాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు సర్కిల్ డీసీ నందగిరి సుధాంశ్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన �
మియాపూర్ : పచ్చదనం లోపిస్తుండటం వల్ల వస్తున్న అనర్థాలను ప్రతి ఒక్కరు గుర్తెరగాలని ఆ పరిస్థితి భవిష్యత్ తరాలకు కలగకుండా ఉండేందుకు పచ్చదనమే శ్రీరామరక్షని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. చిన్నా �
మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న చెరువుల సుందరీకరణకు తగిన నిధులు మంజూరు చేయాలని, చెరువులను రక్షించుకోవటంతోపాటు వాటిని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు తోడ్పాటును అందించాలని రంగారెడ్డి జిల�
ఇంజినీరింగ్ విద్యార్థి| నగరంలోని మియాపూర్లో ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్కు చెందిన నిఖిత్ రెడ్డి.. మియాపూర్లోని మాతృశ్రీనగర్లో ఉంట�
హైదరాబాద్ : మఏ 27, 28 తేదీల్లో నగరంలోని మియాపూర్, దాని పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేయబడుతుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సివరేజీ బోర్డు ప్రకారం మియాపూర్లో నూతన మురుగునీట�
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు | లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. గురువారం నగరంలోని మియాపూర్ పరిధిలో లాక్డౌన్ అమలు తీరును సమీక్షించ
గంజాయి పట్టివేత | నగరంలోని మియాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా ప్రత్యేక టాస్క్ఫోర్స్ పొలీసులు గుర్తంచి స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ : బాలుడిని దుండగులు అపహరించిన రెండు గంటల్లోనే పోలీసులు రెస్క్యూ చేసి తల్లి ఒడికి తిరిగి చేర్చారు. ఈ ఘటన హైదరాబాద్లో మంగళవారం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన దంపతులు కూతురు, కొడుకు(నాలుగు నెల�