మియాపూర్ : డ్యూటీకని ఇంట్లో చెప్పి వెళ్లిన ఓ ప్రయివేటు ఉద్యోగి అదృశ్యం అయిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. మియాపూర్ ఎస్ఐ రవికిరణ్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం… తుక్కాని న
కాచిగూడ : ట్యూషన్కు వెళ్లిన ఇంటర్ విద్యార్థి అదృశ్యమైనాడు. ఈ సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజేంద్రన్ తెలిపిన వివరాల ప్రకారం నల్లకుంట డివిజన్లోని రత్నానగర్ ప్రాంతాని
సికింద్రాబాద్ : భర్త తనపై చేయిచేసుకోవడంతో మనస్థాపానికి గురైన ఓ గృహిణి ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి అదృశ్యమైంది. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం పెద్దలచ్చన్నగార�
హర్ష నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మిస్సింగ్’, శ్రీని జోస్యుల దర్శకుడు. భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మాతలు. ఈ నెల 29న విడుదలకానుంది. గురువారం ఈ సినిమా
ఖైరతాబాద్ : పని కోసం వెళ్లిన ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బీఎస్ మక్తాలో నివాసం ఉండే సంతోష్ (22) సోమాజిగూడలోని మినర్వా కేఫ్లో పనిచేస్తున్నాడు. ఈ నెల 13న ఉదయం 5.30గం�
సూర్యాపేట, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లాకేంద్రానికి చెందిన మోటకట్ల వెంకటరమణారెడ్డి, మాధవి దంపతుల కుమారు డు రిషివర్ధన్రెడ్డి (21) సోమవారం మలేషియాలోని సముద్రంలో గల్లంతయ్యాడు. ఈ మేరకు అక్కడి
గోల్నాక : ఓ వృద్ధురాలు అదృశ్యమైన సంఘటన అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం… అంబర్పేట గోల్నాక తులసీరాం నగర్కు చెందిన నర్సమ్మ (63).. ఓ ఇంట్ల�
బంజారాహిల్స్ : అనుమానాస్పద స్థితిలో యువతి అదృశ్యమయిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఉదయ్ తెలిపిన వివరాల ప్రకారం.,. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీనగర్లో నివ�
టర్కీలో వింత ఘటనఅంకారా, సెప్టెంబర్ 29: ‘నీలోని మనిషిని వెతుకు’.. ఆధ్యాత్మిక బోధనల్లో తరుచూ వినిపించే ఈ మాటను ఓ 50 ఏండ్ల వ్యక్తి ఇంకో విధంగా పాటించాడు! మద్యం మత్తులో తనెవ్వరో మరిచిపోయి.. తన గురించి తానే వెదికా�
వెంగళరావుగనర్ : వెంగళరావునగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్ధిని అదృశ్యమైన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మధురానగర్ స్�
మణికొండ : మణికొండ మున్సిపాలిటీ పుప్పలగూడ గోల్డెన్ టెంపుల్ సమీపంలో ఈ నెల 25న కురిసిన భారీ వర్షానికి వరద నీటి కాలువలో ఓ వ్యక్తి గల్లంతై దుర్మరణం చెందిన ఘటన పై జిల్లా కలెక్టర్ శర్మన్ తీవ్రంగా స్పందిం
వెంగళరావునగర్, సెప్టెంబర్ 26: పెయింటర్ అదృశ్యమైన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం..రాజీవ్నగర్లో నివాసం ఉండే వై.చంటి (20) అనే యువకుడు రోజువారి కూల