వెంగళరావుగనర్ : వెంగళరావునగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్ధిని అదృశ్యమైన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మధురానగర్ స్�
మణికొండ : మణికొండ మున్సిపాలిటీ పుప్పలగూడ గోల్డెన్ టెంపుల్ సమీపంలో ఈ నెల 25న కురిసిన భారీ వర్షానికి వరద నీటి కాలువలో ఓ వ్యక్తి గల్లంతై దుర్మరణం చెందిన ఘటన పై జిల్లా కలెక్టర్ శర్మన్ తీవ్రంగా స్పందిం
వెంగళరావునగర్, సెప్టెంబర్ 26: పెయింటర్ అదృశ్యమైన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం..రాజీవ్నగర్లో నివాసం ఉండే వై.చంటి (20) అనే యువకుడు రోజువారి కూల
చెన్నై: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) విషాదాలు తమిళనాడును విడటం లేదు. ఈ పరీక్షలో అర్హత సాధించలేమన్న భయంతో ఇప్పటి వరకు నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేస�
కాచిగూడ : సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైల్లో ప్రయాణం చేస్తున్న ఆటోడ్రైవర్ అదృశ్యమయ్యాడు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం లంగర్హౌస్, సన్సిటీ ప్రాంతానికి చెందిన మహేశ్ భాగోరా క
కొండాపూర్ : బ్రతకడానికి వెళ్తున్నా… నన్ను వెతకద్దూ… అంటూ ఓ యువతి డైరీలో రాసిపెట్టి ఇంటి నుంచి వెళ్ళిపోయిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేష న్ పరిధిలో చోటు చేసుకుంది. చందానగర్ సీఐ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్�
నేరేడ్మెట్ : నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎనభై ఏండ్ల వృద్దురాలు అదృశ్యమైంది. సీఐ నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం వాయిపురి, సైనిక్పురిలో నివాసం ఉంటున్న లచ్చవ్వ (80) ఈ నెల 29వ తేదీన ఇంటి నుంచి బయట�
Yadadri Bhuvanagiri | కుర్రారం వాగులో ఇద్దరు యువతుల గల్లంతు | యాదాద్రి భువనగిరి జిల్లా భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. రాజపేట మండలం కుర్రారం వద్ద దోసలవాగు వరద ప్రవాహంలో సోమవారం ఇద్దరు యువత
బడంగ్పేట :ఓ వ్యక్తి అదృశ్యం అయిన సంఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందిహిల్స్ కాలనీలో నివాసం ఉండే చిన్నోదు (48) ఈనెల 23న ఇంటినుంచి పోయి తిర
మైలార్దేవ్పల్లి: వ్యక్తి అదృశ్యం అయిన సంఘటన మైలారేదేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉడంగడ్డ ప్రాంతానికి చెందిన సభావత్ లింగాయత్ (40) లేబర్ పని చేస్తూ �