చనిపోయిందని భావిస్తే | కరోనా బారినపడి చికిత్స కోసం దవాఖానకు వెళ్లిన వృద్ధురాలు కనిపించకపోవడంతో అంతా చనిపోయిందని భావించారు. మృతదేహం కోసం వెళ్లి దవాఖానలో మరొకరి మృతదేహాన్ని ఆమెదిగా భావించి తీసుకొచ్చి కర
హైదరాబాద్ : నగరంలోని నాచారంలో గల హెచ్ఎంటీ కాలనీలో ఓ బాలుడు కనిపించకుండా పోయాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎం. ప్రేమ్సింగ్(12) ఇరుగు పొరుగు స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు సైకిల్ప
మార్గమధ్యంలో బైక్ గుర్తింపు రామగిరి/మంథని రూరల్, ఏప్రిల్ 18: భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.50 లక్షలతో వెళ్లిన ఇద్దరు వ్యక్తులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో శనివారం కలకలం రేపింది. పెద్దపల్లి జిల
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ | ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం కాల్పుల మోతలతో దద్దరిల్లింది. బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో తమ కోసం గాలిస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు మెరుపుదాడి జరిపిన విషయం తెలి�
కేప్ టౌన్: ఒక ఉత్పత్తి కేంద్రం నుంచి పెద్ద సంఖ్యలో మొసళ్లు మాయమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, పర్యావరణ శాఖ సిబ్బంది వాటిని పట్టుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. దక్షిణ ఆఫ్రికాలో బుధవారం ఈ ఘటన జరిగి�