భారీ వర్షాలతో జరిగిన నష్టంపై అంచనాలు రూపొందించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే అన్ని శాఖల అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాణనష్టం జరుగకుండా కట్టుది�
పట్టణంలో వర్ష బీభత్సానికి శిరిడీ సాయినగర్, భవానీ నగర్, మాతా నగర్, హరిజనవాడల్లో ఐదు ఇండ్లు కూలిపోయాయి. మరికొన్ని ఇండ్ల ప్రహరీలు నేలమట్టం అయ్యాయి. సుమారు 150 పైగా ఇండ్లలోకి వరద చేరి విలువైన వస్తువులు తడిచి
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వరదనీటిని రోజుకు ఒక టీఎంసీ చొప్పున ఎత్తిపోయాలని సీఎం రేవంత్రెడ్డి సాగునీటిపారుదలశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశా రు. నంది, గాయత్రి పంప్హౌస్ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయ
రాష్ట్రంలోని కొత్త రేషన్ కార్డులపై అయోమయం కనిపిస్తున్నది. అర్హులకు కార్డులు ఇచ్చేందుకు ఈ నెల 17 నుంచి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఆహ్వానించదగ్గదే అయినా, అమలు తీరుతెన్నులప
‘జలయజ్ఞంలో ఈపీసీ కాంట్రాక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టి, ప్రాజెక్టుల అంచనా విలువలను ఇష్టారీతిగా పెంచి ఏజెన్సీలకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే విధానాన్ని తెచ్చి, నిబంధనలకు విరుద్ధంగా సర్వే, డిజైన్ అడ్వ�
‘డెకాయిట్' అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. ములుగు జిల్లాలో దేవాదుల ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఆయన కేసీఆ
దేవాదుల ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులకు కనీస అవగాహన లేదని, సాగునీటి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్ విమర్శించ�
రెండేండ్లలో దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి, సోనియాగాంధీతో ప్రారంభిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర శివారులో భువనగిరి పార్లమెం
దేవాదుల ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను తరలించి ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
‘దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పనుల కోసం రూ.200 కోట్లు కేటాయించండి.. జనగామ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది’ అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డిని కోర�
రాష్ట్ర కాంగ్రెస్కు నూతన సారథి, మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో శుక్రవారం జోరుగా చర్చలు జరిగాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పార�
తెల్లరేషన్కార్డు లబ్ధిదారులకు వచ్చే జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీని ప్రారంభిస్తామని రాష్ట్ర సాగునీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగుల�