మంత్రులు, ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగిలింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ వద్ద పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను పరిశీలించేందుకు బుధవారం నీటిపారు�
Uttam Kumar Reddy | ఈ సంవత్సరంలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు.
సాగునీటి కాల్వలు తెగడానికి ఎవరు కారణమో తేల్చేందుకు విచారణకు సిద్ధమా? అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి సవాల్ విసిరారు.
వానకాలం ధాన్యం కొనుగోళ్లను అక్టోబర్ మొదటివారం నుంచి ప్రారంభించనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. సోమవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో అడిషనల్ కలెక్టర్లు, సివిల్ సైప్లె జిల్లా
తెలంగాణ సాయుధ పోరాటయోధుల విగ్రహాలను ట్యాంక్బండ్పై ప్రతిష్ఠించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప�
వరల్డ్ బ్యాంకు సౌత్ ఏసియన్ వైస్ చైర్మన్ మార్టిన్ రైజర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసింది. గత నెలలో సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో భాగంగా వరల్ట�
కమీషన్ల కోసం కక్కుర్తి పడి టెండర్ల పేరుతో కాలయాపన చేస్తూ సాగర్ ఎడమక్వాలకు పడిన గండిని పూడ్చడంలో మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు.
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఐదు యూనిట్ల ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించనున్నట్టు ఉపముఖ్య మంత్రి, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార తె�
యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ ఏడాది చివరి వరకు మూడు యూనిట్లను రన్ చేయనున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార వెల్లడిం�
నీటిపారుదల శాఖలో ఖాళీగా ఈఎన్సీ, సీఈ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నారు. వారంలోగా ఖాళీపోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిచేయాలని ఇటీవలే రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఉన్నతాధికారు
ప్రాజెక్టుల్లో జరిగే తప్పులకు సంబంధిత చీఫ్ ఇంజినీర్లదే పూర్తి బాధ్యతని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో వరద నష్టంపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి క్షే�
గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా ఎన్నికల ఓట్లర జాబితా రూపకల్పనపై భారీ వర్షాల ప్రభావం పడింది. గతంలో ప్రకటించిన ఓటరు జాబితా షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సవరించింది. అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురవడం