పెండింగ్ ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించా రు. పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై మంగళవారం సచివాలయంలో ఆ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష ని�
ఎస్సీ వర్గీకరణపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఏకసభ్య కమిషన్ను ఏర్పాటుచేయాలని ఉత్తమ్కుమార్రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసింది. అమలులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా రాష్�
యాసంగి మాదిరిగానే ఈ సీజన్లోనూ ధాన్యం కొనుగోళ్లలో గందరగోళం, రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లలో పౌరసరఫరాల సంస్థ విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోలుకు సంబంధి�
వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఈ సీజన్ నుంచే సన్నవడ్లు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 7వేల కొ�
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. కాలువలు, చెరువులకు గండ్లు పడ్డాయి. షట్టర్లు, వియర్లు దెబ్బతిన్నాయి. వాటిని తక్షణం పునరుద్ధరించి సాగునీటిని అందివ్వా
సమస్యను వెంటనే పరిష్కరించాలని జీవో 46 బాధితులు శుక్రవారం హైదరాబాద్లోని గాంధీభవన్ను ముట్టడించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాడు కాంగ్రెస్ నేతలు ఆందోళనలకు �
మంత్రులు, ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగిలింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ వద్ద పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను పరిశీలించేందుకు బుధవారం నీటిపారు�
Uttam Kumar Reddy | ఈ సంవత్సరంలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు.
సాగునీటి కాల్వలు తెగడానికి ఎవరు కారణమో తేల్చేందుకు విచారణకు సిద్ధమా? అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి సవాల్ విసిరారు.
వానకాలం ధాన్యం కొనుగోళ్లను అక్టోబర్ మొదటివారం నుంచి ప్రారంభించనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. సోమవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో అడిషనల్ కలెక్టర్లు, సివిల్ సైప్లె జిల్లా
తెలంగాణ సాయుధ పోరాటయోధుల విగ్రహాలను ట్యాంక్బండ్పై ప్రతిష్ఠించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప�