నమ్మకానికి, నాణ్యతకు చిరునామాగా ‘లలితా జ్యువెల్లరి’ రెండు తెలుగు రాష్ర్టాల్లో పేరొందిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శ�
రాష్ట్రంలోని చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.168 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని అమలు చేస్తున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. పథకాన్ని ఆమోదించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
వ్యవసాయ శాఖలో ఉన్న కార్పొరేషన్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ప్రభుత్వం భావిస్తున్నదా? ఆ కార్పొరేషన్లను మూసివేసేందుకే సిద్ధమవుతున్నదా? లేదా ఆరింటినీ కలిపి ఒకే కార్పొరేషన్గా చేయాలని చూస్తున్నదా? అంటే అవునన
‘ఎమ్మెల్యేలు, మం త్రుల నుంచి వచ్చే విజ్ఞప్తులనే పట్టించుకోరా? ప్రజాప్రతినిధుల వినతులను పరిష్కరించలేనంత బిజీగా ఉన్నారా?’ అంటూ మా ర్కెటింగ్ శాఖ అధికారులపై వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు తీవ్ర ఆ
తెలంగాణపై సీఎం రేవంత్రెడ్డి మరోసారి అక్కసు వెళ్లగక్కారు. సాక్షాత్తూ సీఎం హోదాలో స్వరాష్ట్రంపై ఆయన విషం చిమ్మారు. ‘ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నాం.. తెలంగాణ వచ్చాకే ఎక్కువగా నష్టపోయాం’ అని ఆయన పేర్కొన్న�
పంట సాగు చేసిన భూములకే పెట్టుబడి సాయం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. ఈ పథకం అమలులో కచ్చితత్వం కోసం రిమోట్ సెన్సింగ్ (శాటిలైట్ సర్వే) చేస్తామని వెల్లడించారు.
వానకాలంలో సాగు చేసిన ప్రతి ఎకరా భూమినీ యాసంగిలోనూ సాగు చేయడం సాధ్యమేనా? యాసంగిలో పంటలు సాగు చేయనంత మాత్రాన ఆ భూమి పనికిరాని భూమి అవుతుందా? కాంగ్రెస్ సర్కార్ మాత్రం.. వానకాలంలో పంటలు సాగై.. నీళ్ల కొరతతో యా
వ్యవసాయ యూనివర్సిటీ వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఏర్పాట్లు భారీగా జరిగినప్పటికీ, ఈ ఉత్సవాలకు ప్రధాన ఆయువు పట్టు అయిన రైతులు లేక ఉత్సవం, ఏర్పాటు చేసిన స్టాల్స్ వెలవెలబోయాయి.
మాదాపూర్లోని శిల్పారామంలో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ జ్యూట్ బోర్డు, శిల్పారామాల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాను ఆదివారం హ్యాండ్�