యూరియా కోసం కొంతమంది కావాలనే రైతులతో క్యూలైన్లలో చెప్పులు, పాస్పుస్తకాలు పెట్టిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో యూరియా కొరతే లేదని చెప్పారు.
రాష్ట్రంలో పంటలబీమా పథకం అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గత వానకాలం నుంచే అమలు చేస్తామంటూ ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికీ ఆచరణలో పెట్టలేదు. ఈ సీజన్లో కూడా పంటలబీమా కష్టమేననే చర్చ వ్యవసాయ శాఖలో జోరుగా జ
వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ పంట రుణాల్లో భారీ కోత పడింది. నిరుటితో పోలిస్తే రూ.3,646 కోట్లు తగ్గింది. నిరుడు పంట రుణాల లక్ష్యం రూ.90,794 కోట్లు కాగా, ఆ మొత్తాన్ని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ది బ్యాంక్(నాబా�
నమ్మకానికి, నాణ్యతకు చిరునామాగా ‘లలితా జ్యువెల్లరి’ రెండు తెలుగు రాష్ర్టాల్లో పేరొందిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శ�
రాష్ట్రంలోని చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.168 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని అమలు చేస్తున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. పథకాన్ని ఆమోదించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
వ్యవసాయ శాఖలో ఉన్న కార్పొరేషన్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ప్రభుత్వం భావిస్తున్నదా? ఆ కార్పొరేషన్లను మూసివేసేందుకే సిద్ధమవుతున్నదా? లేదా ఆరింటినీ కలిపి ఒకే కార్పొరేషన్గా చేయాలని చూస్తున్నదా? అంటే అవునన
‘ఎమ్మెల్యేలు, మం త్రుల నుంచి వచ్చే విజ్ఞప్తులనే పట్టించుకోరా? ప్రజాప్రతినిధుల వినతులను పరిష్కరించలేనంత బిజీగా ఉన్నారా?’ అంటూ మా ర్కెటింగ్ శాఖ అధికారులపై వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు తీవ్ర ఆ
తెలంగాణపై సీఎం రేవంత్రెడ్డి మరోసారి అక్కసు వెళ్లగక్కారు. సాక్షాత్తూ సీఎం హోదాలో స్వరాష్ట్రంపై ఆయన విషం చిమ్మారు. ‘ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నాం.. తెలంగాణ వచ్చాకే ఎక్కువగా నష్టపోయాం’ అని ఆయన పేర్కొన్న�