రైతు భరోసా పంపిణీలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్షమాపణ చెప్పారు. ‘మమ్మల్ని మీరు (రైతులు) మన్నించాలి. మార్చి 31లోపు రైతుభరోసా వేస్తామని అనుకున్నాం.
పద్మశ్రీ వనజీవి రామయ్య స్ఫూర్తితో మనమంతా మొక్కలు నాటి సంరక్షించాలని, ఇదే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిగ
రాష్ట్రంలో వసూలు చేసిన ప న్నుల్లో 70 శాతం కేంద్రం తీసుకుంటూ.. 30 శాతం మాత్రమే రాష్ట్రాలకు ఇస్తున్న ది.. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ర్టాలే పోషిస్తున్నాయి’ అని రాష్ట్ర చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావ�
Telangana | సాగునీళ్లు కరువై పంట పొలాలు నెర్రెలుబారుతుంటే, పచ్చని పంటలు పశువులకు మేతగా మారుతుంటే, ఇవేవీ వ్యవసాయ శాఖకు కనిపించడం లేదు. రాష్ట్రంలో ఒక్క ఎకరం పంట కూడా ఎండలేదంటూ వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి
వర్షాలతో సంబంధం లేకుండా ఖమ్మంజిల్లా రైతులు జూన్లో గోదావరి జలాలతో సాగు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
రాష్ట్రంలోని ఒక్కో ఇంటికి రూ.2 లక్షల రుణమాఫీ చేయాలన్నదే ప్రభుత్వ నిర్ణయమని, దానినే అమలు చేశామని అసెంబ్లీ సాక్షిగా వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరావు ప్రకటించారు.
రూ.2 లక్షలకుపైగా రుణాలున్న రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఈ ప్రకటన నేపథ్యంలో రుణమాఫీకి మంగళం పాడటంతో అన్నదాతలు ఆగ్రహం వ్
రెండు రోజులు కురిసిన వడగండ్ల వర్షానికి ప్రభుత్వ ప్రాథమిక అంచనా ప్రకారం 13 జిల్లాల్లో 11వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
Harish Rao | రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు పచ్చిమోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి దేవుళ్లు, చర్చి, దర్గాలపై విశ్వాసం ఉంటే, ఇచ్చిన హామీ మేరకు రూ.31 వేల కోట్ల రుణ
Telangana | రూ.2 లక్షలకుపైగా రుణాలు ఉన్న రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు. అర్హులైన రైతులందరికీ ఇప్పటికే రుణమాఫీ చేశామని, ఇక ఇచ్చేది కూడా ఏమీ లేదన్నట్ట
సీతారామ ప్రాజెక్టుకు భూసేకరణను త్వరితగతిన పూర్తిచేయాలని, ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని సంబంధిత అధికారులను సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు.
నీళ్లు లేక గ్రామాల్లో రైతులు, ప్రజలు అల్లాడుతున్నారు. తాగునీరు ఇచ్చేందుకు బోర్లు, పైపులైన్ల వంటి చిన్న చిన్న మరమ్మతులకు కూడా వీలుకావడం లేదు. సాగునీరు లేక పంటలు ఎండుతున్నాయని రైతులు ఎక్కడికక్కడ నీలదీస్త�