పంట సాగు చేసిన భూములకే పెట్టుబడి సాయం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. ఈ పథకం అమలులో కచ్చితత్వం కోసం రిమోట్ సెన్సింగ్ (శాటిలైట్ సర్వే) చేస్తామని వెల్లడించారు.
వానకాలంలో సాగు చేసిన ప్రతి ఎకరా భూమినీ యాసంగిలోనూ సాగు చేయడం సాధ్యమేనా? యాసంగిలో పంటలు సాగు చేయనంత మాత్రాన ఆ భూమి పనికిరాని భూమి అవుతుందా? కాంగ్రెస్ సర్కార్ మాత్రం.. వానకాలంలో పంటలు సాగై.. నీళ్ల కొరతతో యా
వ్యవసాయ యూనివర్సిటీ వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఏర్పాట్లు భారీగా జరిగినప్పటికీ, ఈ ఉత్సవాలకు ప్రధాన ఆయువు పట్టు అయిన రైతులు లేక ఉత్సవం, ఏర్పాటు చేసిన స్టాల్స్ వెలవెలబోయాయి.
మాదాపూర్లోని శిల్పారామంలో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ జ్యూట్ బోర్డు, శిల్పారామాల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాను ఆదివారం హ్యాండ్�
రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధు లు, అధికారులు నేడు (శనివారం) తనిఖీలు నిర్వహించన
సూర్యాపేట జిల్లా పర్యటనలో రైతులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నోరు పారేసుకున్నారు. డబ్బులు వచ్చే వ్యవసాయం చేయాలే తప్ప.. అడుక్కుతినే బతుకు వద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మం జిల్లా బుగ్గపాడులో గురువారం జరిగిన మెగా ఫుడ్పార్క్ ప్రారంభోత్సవంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఒకరినొకరు పొగుడుకోవడమే పనిగా పెట్టుకున్నారు. దీంతో విసుగెత్తిన ప్రజలు సభ నుం లేచిపోవడంతో ఖాళీ కు�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీని వంద శాతం పూర్తి చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రేవంత్రెడ్డీ.. తెల ంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంటి? ఏ నాడైనా జై తెలంగాణ అని ఉద్యమించినవా?’ అని బీజేపీ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఉద్యమకారులపై దాడి చేసిన రేవంత్రెడ్డిని నాడు �
బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రైతుబంధుకు కాంగ్రెస్ సర్కారు పూర్తి గా తిలోదాకాలు ఇచ్చినట్టు తెలుస్తున్నది. అరకొరగా కొంతమంది వరి పండించే రైతులకు ఇచ్చే బోనస్తోనే సరిపెట
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ శివారులో రైతు పండుగ పేరిట నిర్వహించిన సంబురాల్లో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయినికి అవమానం జరిగింది.