రెండునెలలుగా కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేసింది. 29జిల్లాల్లో 41,361మంది రైతులకు సంబంధించి 51,528 ఎకరాల్లో పంటనష్టం సంభవించినట్టు వ్యవసాయశాఖ నివేదించింది.
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు మరో ఏడుగురు అధికారుల బృందం విదేశీ పర్యటన ఖరారైంది. నెదర్లాండ్స్, పారిస్ల్లో పర్యటించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మద్దతు ధర ప్రకటించే ప్రతి పంటనూ కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మం త్రి తుమ్మల నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి కేంద్రానికి లేఖ రాస్తామని స్పష్టంచేశారు. వానకాలం స�
రాష్ట్రంలోని పండ్ల మార్కెట్లలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏసీసీఐ), మార్కెటింగ్ శాఖ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
భూదానోద్యమానికి నాంది పలికి, చేనేతకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన భూదాన్ పోచంపల్లిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ (ఐఐహెచ్టీఐ) ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వ్య�
రైతు భరోసా పంపిణీలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్షమాపణ చెప్పారు. ‘మమ్మల్ని మీరు (రైతులు) మన్నించాలి. మార్చి 31లోపు రైతుభరోసా వేస్తామని అనుకున్నాం.
పద్మశ్రీ వనజీవి రామయ్య స్ఫూర్తితో మనమంతా మొక్కలు నాటి సంరక్షించాలని, ఇదే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిగ
రాష్ట్రంలో వసూలు చేసిన ప న్నుల్లో 70 శాతం కేంద్రం తీసుకుంటూ.. 30 శాతం మాత్రమే రాష్ట్రాలకు ఇస్తున్న ది.. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ర్టాలే పోషిస్తున్నాయి’ అని రాష్ట్ర చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావ�
Telangana | సాగునీళ్లు కరువై పంట పొలాలు నెర్రెలుబారుతుంటే, పచ్చని పంటలు పశువులకు మేతగా మారుతుంటే, ఇవేవీ వ్యవసాయ శాఖకు కనిపించడం లేదు. రాష్ట్రంలో ఒక్క ఎకరం పంట కూడా ఎండలేదంటూ వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి