అభివృద్ధి పనులు వే గంగా పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం అధికారులతో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్
‘గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు.. పుస్తకాలు చదివితే విజ్ఞానం పెరుగుతుంది’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేటలోని కేసీఆర్నగర్లో అత్యాధునిక సౌకర్యాలతో ‘నమస
రాష్ట్రంలో మత్స్యకార యువతకు ఉపాధి కల్పించేందుకు వెయ్యి సొసైటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు. వీటిలో ఇప్పటికే 650 సొసైటీల ఏర్పాటు, సభ్యత్వం పూర్తయిందన�
దవాఖానల్లో శానిటేషన్, డైట్ కాంట్రాక్ట్ బిల్లులు, ఆయా సిబ్బందికి వేతనాలను సమయానికి చెల్లించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. ఆలస్యమైతే సూపరింటెండెంట్లదే బాధ్యత అని స�
సమాజంలో అందరూ సమానమేనని, మానవత్వం, ఆదర్శప్రాయమైన జీవనంలోనే సంతృప్తి ఉన్నదని చాటిచెప్పిన మహనీయుడు బసవేశ్వరుడని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు అవలంబిస్తున్న విధానాలతో దేశంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపు మేరకు తొలిరోజు జాతీయ సమైక్యతా ర్యాలీలు నిర్వహించారు.
సిద్దిపేట,ఆగస్టు 29: క్రీడలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తూ సముచిత స్థానం కల్పిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నా�
ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు రాష్ట్రంలో 50 లక్షల మందికి చేరిన పింఛన్లు దుబ్బాక, ఆగస్టు 27: సబ్బండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు కృత నిశ్చయంతో పని చేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ �
కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేక మోదీ సర్కారు పూటకోమాట ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఫైర్ సిద్దిపేట, ఆగస్టు 19: బీజేపీ నేతలు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లు అని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇ�
స్వయంగా అందజేసిన మంత్రులు విద్యార్థుల కోసం ‘గాంధీ’ సినిమా వేడుకల పై మంత్రుల సమీక్షలు అట్టహాసంగా 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 9: స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా కొన�
రోజూ 65 వేల మందికి ఉచిత భోజనం ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సంగారెడ్డి జిల్లా కందిలోని అక్షయపాత్ర ఆవరణలో కృష్ణ మందిరం, సాంస్కృతిక కేంద్రానికి భూమిపూజ సంగారెడ్డి అర్బన్/పటాన్చెరు, జూలై 31: లాభాపేక్�
సంగారెడ్డి అర్బన్, జూలై 31 : హరే కృష్ణ ట్రస్టు ద్వారా అందిస్తున్న సేవలుఅద్భుతమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి రోజు 65వేల మందికి ఉచితంగా భోజనాలు అందిస్తూ ఆకలి తీరుస్తుందన్నారు. ఆదివారం
వైద్యశాఖలో ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న కార్యక్రమాలు పేదలకు ఉచితంగా మందులు, వైద్యపరీక్షలు రోగులకు ఇచ్చే మందుల్లో కొత్తగా 123 ఔషధాలు వైద్య పరికరాల నిర్వహణకు ప్రత్యేక పాలసీ డైట్ చార్జీల పెంపుతో రోగులకు ప