మండలంలోని రాఘవాపూర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదాలకు చెక్ పడుతుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. రాఘవాపూర్లో ఇప్పటివరకు ఉన్న లోలెవల్ బ్రిడ్జి స్థానంలో హైలెవల్ వంతె�
గొర్రెల పంపిణీ పథకం ద్వారా రెండో విడతలో సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం రూ.488 కోట్లు ఖర్చు చేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. త్వరలోనే 17 వేల మంది లబ్ధిదారులతో సభ
గరుగ గంగ ఒడిలో పుణ్యస్నానం ఆచరించేందుకు వస్తున్న భక్తుల్లో అక్కడి వాతావరణం చూసి భక్తిభావం మరింత ఉప్పొంగుతున్నది. తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి త
సంగారెడ్డి జిల్లాలో నేడు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొనున్నందున అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎలాంటి పొరపాట్�
విభజన సమయంలో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలు గానే మిగిలాయని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నా రు. ఖమ్మం జిల్లా కల్లూరులో సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన నిర్వహించిన
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్-హుమ్నాపూర్ గ్రామాల శివారులోని మంజీర నది తీరంలో గంగామాత అలయంతో పాటు రెండు కిలోమీటర్ల దూరంలోని పంచవటీ క్షేత్రంలో సిద్ధ సర్వస్వతీదేవి, షిర్డ్డీసాయిబాబా, సూ�
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎదురులేని శక్తిగా ఎదుగుతున్నదని, నాయకులు, కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం ఆందోల్, జోగిపేటలో �
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని పెద్దవాగు మండుటెండల్లోనూ జలకళ సంతరించుకున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు రావడంతో ఈ ప్రాంత రైతుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఈ వాగుపై మొత్తం తొమ్మ
శ్రీశోభకృత్ నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా శుభాకాంక
ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని, సర్కా రు దవాఖానలను బలోపేతం చేసి మెరుగైన వైద్యం అందిస్తున్నదని వైద్యారోగ్య శాఖ మం త్రి హరీశ్రావు చెప్పారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ‘పోలీస్ ఆరో�
మహారాష్ట్ర నుంచి రోగులు వచ్చి మన రాష్ట్రంలో వైద్యం చేయించుకుంటున్నారని వైద్య, ఆరోగ్య, ఆర్థికశాఖ మాత్యులు తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ పట్టణంలో గురువార�