భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)వి న్యూట్రిషన్ పాలిటిక్స్ అయితే, ప్రతిపక్షాలవి పార్టిషన్ పాలిటిక్స్ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్స్�
సీఎం కేసీఆర్ దేశం మెచ్చిన నాయకుడని, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రశంసిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హర
అన్ని వర్గాల అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. జహీరాబాద్ మండలం హోతి(కే)గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను గురువారం ఎ�
గోదావరి నీళ్లతో సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం కానున్నదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగమేశ్వర ఎత్తిపోతల పథకంతో ఈ ప్రాంతం కోనసీమను తలపించనున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి త�
‘దేశం మొత్తంలో గృహావసరాలు, వ్యవసాయం, పరిశ్రమలకు 24 గంటలు నిరంతర నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే’.. అని ఆర్థిక వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
సిద్దిపేట ప్రభుత్వ బాలికల పాఠశాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఐదు వరుసల రన్నింగ్ ట్రాక్, సింథటిక్ టార్ప్ ఏర్పాటుతో క్రీడాప్రాంగణం రూపురేఖలు మారిపోయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావ�
పేదలు, కార్మికుల ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని, వాళ్ల గురించి ఆలోచించేది ఆయన ఒక్కరేనని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పునరుద్ఘాటించారు.
ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మం త్రి తన్నీరు హరీశ్రావు మంగళవారం అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దాదాపు రూ.50కోట్లతో మన్ననూర్, అచ్చంపేటలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవా లు, శంకుస్థాపనలు చేయనున్నార�
ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సిద్దిపేజట జిల్లా మహిళలు సద్వి నియోగపరుచుకుంటున్నారు. అధిక వడ్డీ బెడద లేకుండా, రుణం భారం కాకుండా మహిళలకు సహాయాన్ని అందిస్తున్న స్త్రీని�
రాష్ట్ర రాజధానికి సిద్దిపేట జిల్లా కేంద్రం అత్యంత సమీపంలో ఉన్నది. సిద్దిపేట పట్టణ శివారులోని నాగులబండ వద్ద రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న 668 సర్వే నంబర్లోని మూడు ఎకరాల సువిశాల స్థలంలో రూ.45 కోట్లతో జీప్లస�
ఎంతో మంది పేదలు విలువైన వైద్యం చేయించుకోలేని వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడింది. ప్రస్తుతం ఎంతోమంది గ్రామీణ ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకోలేని పరిస్థితులు ఉన్నాయి.
నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్)లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల పదోన్నతులకు మోక్షం లభించింది. పరిపాలనా విభాగంతో పాటు ఇతర విభాగాలకు సంబంధించి మొత్తం 27మంది ఉద్యోగుల పదోన్న�
పేదలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేరింది. సొంత ఇల్లు లేని ప్రజల ఆశలను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. గజ్వేల్ పట్ణణ సమీపంలో సంగాపూర్ వద్ద సర్వే నెంబర్ 68లో 1200 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గేట�
నిర్మల్లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. కాలేజీకి అనుమతినిస్తూ గురువారం సాయంత్రం ఎన్ఎంసీ అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు (ఎన్ఎంసీ) ఎఫ్.నం. ఎన్ఎంసీ/ యూజీ/ 2023-24/ 000039/ 025960 ద్వారా కాలేజీ ఏర్పాటు �
ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నదని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన గుంటిపల్లి అశ్విత ఇంటర్ రెండో సంవత్సరం ఎంపీసీ ఇంగ్లిష