పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఆస్పత్రుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వాటి స్థాయిని పెంచుతూ సౌకర్యాలు కల్పిస్తోంది
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో సబ్సిడీపై ఆయిల్ పామ్ మొక్కలు అందజేస్తూ సాగును ప్రోత్సహిస్తున్నది. గతేడాది ఆయిల్పామ్ సాగుపై వ్యవసాయాధికారులు గ్రామాల్లో పర్యటిం�
కులవృత్తులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలోని వయోలా గార్డెన్లో బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఆదివారం కులవృత్తుల ప్రోత్సాహం కోస�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బసవేశ్వరుడి గొప్పతనాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ అధికారికంగా ఆ మహనీయుడి జయంతిని నిర్వహిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివ�
ప్రైవేటు దవాఖానలకు దీటుగా సర్కారు దవాఖానలను ప్రభుత్వం బలోపేతం చేస్తున్నది. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రూ.వేల కోట్లతో అత్యాధునిక వసతులు కల్పిస్తున్నది. ముఖ్యంగా పేదలపై ఆర్థిక భారం తగ్గించే�
ఎందరో రోగుల ప్రాణాలు నిలబెట్టింది. ఎందరో గర్భిణులకు ప్రసవాలు చేసింది. క్షతగాత్రులకు చికిత్స అందించి బాగు చేసింది. ఏళ్లు గడిచిపోవడంతో ఆ ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరింది. తెలంగాణ ప్రభుత్వం పడకల స్థాయి ప
నర్సంపేటలో మెడికల్ కళాశాల మంజూరుకు కృషి చేస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పట్టణంలో రూ. 1.25 కోట్లతో నిర్మించిన తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ను శనివారం ఆయన హైదరాబాద్ నుం
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాజకీయ విమర్శలు చేస్తూ ప్రభుత్వంపై బురదచల్లడం బాధాకరమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా దవాఖ�
నేడు బక్రీద్ పండుగ(ఈద్- ఉల్- ఆదా)ను ముస్లింలు నిర్వహించుకుంటారు. త్యాగనిరతికి, అల్లాపై విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్ జరుపుకొంటారు. బక్రీద్ను పురస్కరించుకుని ఈద్గాలను ముస్తాబు చేశారు. ముస్లింలు ఈద్�
బడి అనగానే విద్యార్థులు ఉంటారు.. ఉపాధ్యాయులు బోధిస్తారు అనుకుంటాం. కానీ, ఇక్కడ చెత్త పునర్వినియోగం.. చెత్త నుంచి సంపద ఎలా పొందవచ్చో చెప్పేదే స్వచ్ఛబడి అన్న మాట. దేశంలోనే తొలి స్వచ్ఛబడిని బెంగళూరులో ఏర్పాట
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, బీడు పడ్డ భూములను సస్యశ్యామలం చేస్తున్నామని, రైతులు రెండు పంటలు పండించుకోవడానికి రంగనాయకసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మ�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నాంపల్లిలోని హజ్భవన్లో జరిగిన వేడుకలకు హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స
సిద్దిపేట స్వచ్ఛతలో మేటి అని, సఫాయి కార్మికులు కృషి మరువలేనిదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్లో పట్టణ ప్రగతి �