గజ్వేల్ కొత్త చరిత్రను తిరగరాయాలి. గజ్వేల్లో గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని, తెలంగాణ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిని అందించిన ఘనత మీకే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యల శ�
స్వరాష్ట్రంలో సిద్దిపేట నియోజకవర్గం అవార్డుల ఖిల్లాగా.. అభివృద్ధికి అడ్డాగా మారింది. అభివృద్ధి, సంక్షేమం, వినూత్న కార్యక్రమాల అమలులో ఈ నియోజకవర్గం ముందు వరుసలో ఉన్నది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనేక అవార్�
రాష్ట్రంలో సుస్థిరమైన పాలన అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంగళవారం సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభ నిర్వహణ కో�
అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం రాత్రి సంగారెడ్డిలోని ఓ ఫంక్షన్హాలులో జరిగిన కార్యక్రమంలో మం త్రి కు�
వైద్య రంగంలో రాష్ట్రం నంబర్ వన్ అని, దేశానికి అత్యధిక సంఖ్యలో వైద్యులను అందిస్తున్న ఘనత తెలంగాణదేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ఎంపీ కవి�
సిద్దిపేట జిల్లా జాతీయస్థాయిలో మరోసారి మెరిసింది. సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ దేశంలోనే అత్యుత్తమ గ్రామీణ పర్యాటక గ్రామంగా ఎంపికై అవార్డును కైవసం చేసుకున్నది.
అభివృద్ధిలో మేటిగా నిలుస్తున్న ఇబ్రహీంపట్నంలో మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఇబ్రహీంపట్నంలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి రూ.37.50కోట్ల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప�
తెలంగాణ ప్రజలకు, అభివృద్ధికి సీఎం కేసీఆర్ శ్రీరామ రక్ష అని, తెలంగాణకు సీఎం కేసీఆర్ గ్యారంటి ఉండగా ఏ పార్టీలు గ్యారంటిగా పనిచేయవని, బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు మాటలు చెప్పేవారయితే, చేతల్లో చూపేది సీఎం కేస�
క్రీడలతో ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునే శక్తి వస్తుందని, ఒత్తిడి తట్టుకుని ముందుకు సాగేలా క్రీడలు జీవితంలో ఎంతగానో దోహదం చేస్తాయని, ప్రతి విద్యార్థి క్రీడల్లో రాణించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి �
“ఓల్డ్ ఈజ్ గోల్డ్..మళ్లీ రాబోయేది మట్టి రోజులే.. ట్రెండ్ మారుతున్నది..ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్నది” అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంల
తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో బుధవారం మంత్రి హరీశ్రావు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పూర్తయిన పనులను ప్రారంభించనున్నారు. ఉదయం పది గంటలకు మనోహరాబాద్ చేరుకోనున్న మంత్రి మొదట మన
దాసోజు శ్రవణ్ , కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తిరస్కరించడాన్ని మంత్రి తన్నీరు హరీశ్రావు తప్పుపట్టారు. అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన శ్రవణ్, సత్�
వైద్యారోగ్య శాఖలో ఇటీవల కౌన్సెలింగ్ పూర్తి చేసుకొన్న 310 మంది ఫార్మసిస్టులకు సోమవారం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నియామక పత్రాలను అందజేయనున్నారు.
డివిజన్, నియోజకవర్గ కేంద్రాల్లో నిర్మించే సమీకృత ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయ (ఐవోసీ) పనులు చేర్యాలలో కొనసాగుతున్నాయి.పాత నియోజకవర్గ కేంద్రమైన చేర్యాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు జనగామ ఎమ్మెల్య�
పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందజేస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.