ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పాలనలో మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి దిశలో పయనిస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి కృషిచేస్తున్నారు. సీ�
కేసీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే నాటకం, నయవంచన అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నర్సాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి క�
“ఆత్మ గౌరవమనే ఈటల రాజేందర్.. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్, తెలంగాణను కించపరిచిన మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి సంకలజొచ్చినవ్.. ఇప్పుడు నీ ఆత్మ గౌరవం ఎటు పోయిందే రాజేంద్రా..? ఆంధ్రుల, ఢిల్లీ �
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శుక్రవారం జమ్మికుంటకు రానున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా జమ్మికుంట పట్టణానికి హెలీకాప్టర్లో చేరుకుంటారు. నాయిని చెరువు వద్దగల హెలీప్యాడ్లో దిగనున్నారు
పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటేనే బాగుంటది. అదేమాదిరిగా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాష్ర్టాన్ని సాధించిన మన కేసీఆర్ చేతుల్లో తెలంగాణ ఉంటేనే క్షేమంగా ఉంటుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన�
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శుక్రవారం జమ్మికుంటకు రానున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా జమ్మికుంట పట్టణానికి హెలీకాప్టర్లో చేరుకుంటారు. నాయిని చెరువు వద్దగల హెలీప్యాడ్లో దిగనున్నారు
‘గజ్వేల్లో కేసీఆర్ ఉంటేనే గౌరవం...మా ముఖ్యమంత్రి... మా గజ్వేల్ అని చెప్పుకునే అవకాశం లభిస్తుంది’ అని ఆర్థిక , వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గజ్వేల్లో గురువారం సీఎం కేసీఆర్ నామినే
బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఈ నెల 10వ తేదీన రెండోసెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఉద్యమాల పురిటిగడ్డ.. అభివృద్ధి పూదోట... గులాబీ కంచుకోట సిద్దిపేట. ఎన్నికలు ఏవైనా ఇక్కడ ఎగిరేది గులాబీ జెండానే. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆరుసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత స్థానంలో �
జహీరాబాద్లో ప్రతి ఎకరాకూ కాళేశ్వర జలాలు ఇవ్వడంతో పాటు రెండేండ్లలో ఎత్తిపోతల పనులు పూర్తి చేస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు హామీ ఇచ్చారు. శుక్రవారం జహీరాబాద్లోని పస్తాపూర్�
ఇసుక వేస్తే రాలనంత జనం అనే నానుడు తరుచూ వింటుంటాము, కానీ ఆదివారం నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ‘ఎన్నికల ప్రచార శంఖారా వం’ కార్యక్రమాన్న�
: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్
కాంగ్రెస్ అంటేనే నాటకం, నయవంఛనకు కేరాఫ్ అడ్రస్ అని.. కేసీఆర్, బీఆర్ఎస్ అంటే విశ్వనీయత, నమ్మకానికి మారుపేరని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే ఝూ�
దసరా పండుగ రోజు పాలపిట్టను చూసే ఆచారం మనదని, పాలపిట్ట సాక్షిగా సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రజలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్కు ఎప�