‘అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ దుందుభి ఖాయం. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాల్లో గులాబీ పార్టీ విజయం సాధిస్తుంది. హుస్నాబాద్, జనగామ, మానకొండూరు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ విజయం పక్కా. సీ�
అబద్ధాలు, మాయమాటలు చెప్పి గెలిచిన ఎమ్మెల్యే రఘునందన్రావు పైసా పని చేయలేదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. కాంగ్రెస్ చెప్పే 3 గంటల కరెంటుతో ఎవుసం నడవదని, మాయమాటలకు మోస�
‘దుబ్బాక అంటే.. ఉద్యమాల గడ్డ. ఎన్నో ఉద్యమాలకు నిల యం.. ఈ ప్రాంత ప్రజలు చాలా విజ్ఞులు. ఇక్కడ విద్యనభ్యసించిన మన సీఎం కేసీఆర్కు దుబ్బాక అంటే ఎనలేని ప్రేమ’ అని బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్�
‘దుబ్బాక అభివృద్ధి కావాలా.. అబద్ధ్దాలు కావాలా తేల్చుకోవాలి.. కొత్త ప్రభాకర్ను గెలుపించుకొని.. కొత్త దుబ్బాకను ఆవిష్కరించుకుందాం’.. అని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ప్రజలకు పిలుప�
‘అప్పుడే పుట్టిన బిడ్డను తల్లి ఏ విధంగా భద్రంగా చూసుకుంటుందో, సీఎం కేసీఆర్ చేతుల్లో తెలంగాణను ఉంటేనే అన్ని విధాలుగా బాగుంటుంది’ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మద్దూరు మ�
కాంగ్రెస్కు ఓటు వేస్తే కటిక చీకట్లు, కరెంట్ కోతలు ఖాయమని, కాంగ్రెస్తో రిస్క్ వద్దు.. కారు ముద్దు అని, పాలకుర్తి ప్రజలు, ఓటర్లు ఆలోచించి ఓట్లు వేయాలని రాష్ట్ర ఆర్థిక వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్
‘రిస్క్ వద్దు.. కారుకు ఓటు గుద్దు’ అంటూ మంత్రి హరీశ్రావు పిలుపునివ్వడం ప్రజలను ఆకట్టుకున్నది. కాంగ్రెస్కు ఓటేస్తే కరెంటు ఉండదని ఆయన తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ నర్సంపేట అభ్యర్థి, ఎమ్మెల్యే పెద్ది సుద�
హామీలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ది అయితే ఇచ్చిన హామీలను ఎగవెట్టి ప్రజలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్దని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పదేండ్లుగా ప్రజల సమస్యలు పట్టించ�
‘కాంగ్రెస్కు అధికారమిచ్చిన కర్ణాటక ప్రజల్లాగా తెలంగాణ జనం ఆగంకావొద్దు’.. అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండల కేంద్రాల్లో మంగళవారం హుస్నా�
ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి దీవించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం దుబ్బాకలో మంత్రి పర్యటించారు. ఈ నెల 26న జరిగే �
ప్రొఫెసర్ జయశంకర్ చూపిన బాటలో సీఎం కేసీఆర్ నడిచి 14 ఏండ్లు ఉద్యమం చేసి తెలంగాణ సాధించారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం గజ్వేల్ పట్టణంలోని వైష్ణవి గార్డెన్స్లో
నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్గుప్తాకు మద్దతుగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని సంజీవయ్య కాలనీ, ఆర్ఆర్ చ�
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శనివారం ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం మానిక్భండార్, నందిపేట్ మండల కేంద్రంలో నిర్వహించిన రెండు రోడ్షోలు సక్సెస్ అయ
కాంగ్రెస్ను నమ్మితే అధోగతి తప్పదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం జగదేవ్పూర్, మర్కూక్, కుకునూర్పల్లి మండల కేంద్రాల్లో నిర్వహించిన రోడ్షోల్లో ఆయన పాల్గొన్న�