గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గృహలక్ష్మి పథకం కార్�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తిరిగి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఎన్నాళ్లకెన్నాళ్లకు అన్నట్లుగా.. ఈ సీజన్లో మళ్లీ వానలు దంచికొట్టాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున వరకు వర్షం పడుతూనే ఉంది. కుండపోత వానల నేపథ్యంలో సహాయక చర్యలపై బల్దియా దృష్టి సారించింద�
రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ఆదేశించారు.
ప్రజలకు.. కుటుంబ సమేతంగా వినోదాన్ని అందించే ఏకైక సాధనం టెలివిజన్ కార్యక్రమాలని.. ఆయా ప్రసారాల్లో తెర వెనుక కీలకపాత్ర పోషించే టీవీ కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పే
Minister Talasani | హైదరాబాద్ నగరంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్రమత్తం చేశారు.
దశల వారీగా డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తామని, అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ప్రధాని మోదీకి చరిష్మా లేకనే జమిలీ ఎన్నికల కోసం పాకులాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించకుండా ఓట మిని తప్పించుకోవాలని ఆ పార్టీ ఎత్తులు వే
జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో ఒకే రోజు 11,700 డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇండ్ల (Double Bedroom House) పత్�
మహానగరంలో ప్రజలకు పాలన చేరువ చేసేందుకు ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాలు 150 డివిజన్లలో ప్రారంభమయ్యాయి. మంత్రి కేటీఆర్ ఆలోచన మేరకు గతంలోనే 137 వార్డు కార్యాలయాల్లో సేవలు మొదలవగా, మిగిలిన 13 డివిజన్లలో వార్డ�
డబుల్ బెడ్రూం ఇండ్లను సెప్టెంబర్ 2వ తేదీన ఎంపిక చేసిన లబ్ధిదారులకు కేటాయించడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి ఆన్లైన్ �
నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన మరో 13 వార్డు ఆఫీస్లను బుధవారం ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ (Congress) పార్టీ ఇచ్చే హామీలన్నీ ఆచరణ సాధ్యం కానివేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. అది ఏమన్నా కొత్త పార్టీయా అని ప్రశ్నించారు. వారి చరిత్ర ఎవరికి తెలయదని, ఆ పార్టీని తెలంగాణల
హైదరాబాద్ నగర ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్