‘మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్గారు సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం పట్ల ఎప్పుడూ సానుకూలంగా ఉంటారు. ఆయన ఆశీర్వాదమే మనకు శ్రీరామరక్ష. సినిమా పరిశ్రమకు ఏ కష్టమొచ్చినా ముందుంటాను’ అని తెలంగాణ రాష్ట్ర సి�
ప్రధాని మోదీ దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుంటే, సీఎం కేసీఆర్ మాత్రం వాటిని కాపాడుతూ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విల�
పేదలకు దసరా కానుకగా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇచ్చారని, పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి స్వప్నం సాకారమైందని, ఇది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ�
రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ జన్మదిన వేడుకలు మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మంత్రి పుట్టిన రోజు సందర్భంగా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు,
పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని (CM KCR) మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్లను (Double Bedroom houses) ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్�
నిజామాబాద్ సభలో సీఎం కేసీఆర్పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మండిపడ్డారు. సీఎంగా కేటీఆర్ ఎన్నిక కావడానికి ప్రధాని మోదీ అనుమతి తమకు అవసరం లేదని చెప్పారు.
క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుండటంతోనే.. రాష్ర్టానికి చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నారని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు.
ప్రతి దళిత కుటుంబానికి లాభం చేకూర్చే విధంగా దళితబంధు (Dalith Bandhu) అందజేస్తామని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. దళితుల ఉద్ధరణ కోసమే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు.
చరిత్రాత్మక జలాశయం హుస్సేన్సాగర్ తీరంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్మించిన లేక్ ఫ్రంట్ పార్కు ఆదివారం నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానున్నదని అధికారులు ఒక ప్రకటనలో తె�
ప్రజలకు మేలు చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండి.. ఆశీర్వదిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ప్రజలకు మరింత మేలు జరుగుతుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
ఖైరతాబాద్లో కొలువుదీరిన దశ మహా విద్యా గణపతి నిమజ్జన ఘట్టం ముగిసింది. ఈ నెల 18న వినాయకచవితి మొదలు నవరాత్రుళ్లు విశేష పూజలందుకున్న స్వామి వారు గురువారం గంగమ్మ చెంతకు చేరారు.
గణేశ్ శోభాయాత్రకు గ్రేటర్ సిద్ధమైంది. గణేశ్ ఉత్సవాల్లో ఆఖరి ఘట్టం.. మహా నిమజ్జనం నేడే జరుగనున్నది. బాలాపూర్ నుంచి ట్యాంక్బండ్ వరకు దాదాపు 303 కిలోమీటర్లు సాగే శోభాయాత్రకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్�