గత తొమ్మిదేండ్లలో సనత్నగర్ నియోజకవర్గం అభివృద్ధిలో నంబర్ వన్గా నిలిచిందని, అన్ని వర్గాల పేదలకు సంక్షేమ ఫలాలు అందించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
పద్మారావునగర్లోని హమాలీబస్తీలో బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో బస్తీవాసుల చిరకాల వాంఛ అయిన బొడ్రాయి ఏర్పాటుతో బస్తీలో పండుగ వాతావ�
శీనన్న ఈ సారి కూడా నువ్వే గెలుస్తావ్.. నీకే మా ఓటు అంటూ పలువురు ఓటర్లు మంత్రి తలసానిని ఆశీర్వదించారు. శనివారం బేగంపేట్ డివిజన్లోని ఓల్డ్ కస్టమ్స్ బస్తీ, వడ్డెర బస్తీ, బ్రాహ్మణవాడి ప్రాంతాల్లో మంత్రి
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూసి ప్రతిపక్ష పార్టీల మైండ్ బ్లాక్ అయ్యిందని రాష్ట్ర మంత్రి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందితను భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యకర్తలకు పిలుపుని
కోట్లాది రూపాయలతో సనత్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజల కళ్లముందే ఉన్నాయి తాను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తనను అత్యంత భారీ మెజార్టీతో గ�
పార్టీలో నేతల మధ్య చిన్న చిన్న విబేధాలు ఉన్నా వాటిని వీడాలని, అందరూ కలిసి కట్టుగా పనిచేసి గులాబీ జెండా ఎగురవేయాలని రాష్ట్ర మంత్రి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి తలసాని శ్రీనివాస్ య�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే రాష�
కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందితను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్
Gandhi Hospital | సంతానం లేని దంపతులకు సర్కారు శుభవార్త చెప్పింది. ప్రజల కోసం రాష్ట్రంలో తొలిసారిగా ఇన్-విట్రో-ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) సెంటర్ను అందుబాటులోకి తెస్తున్నది. రూ.5 కోట్లతో గాంధీ దవాఖానలో సంతాన సాఫల్య �