దేశంలోనే అత్యంత సురక్షితమైన, శాంతి భద్రతలకు నిలయం హైదరాబాద్ నగరమని సనత్నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. రాంగోపాల్పేట్ డివిజన్లోని పీజీ రోడ్డులో ఉన్న ఆర్�
Minister Srinivas Yadav | హైదరాబాద్ నగరంలోనే సనత్నగర్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం తన లక్ష్యం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ డివిజన్లోని శివాజీనగర్, గాంధీ విగ్రహం, ఎస�
గ్రేటర్లో రాజకీయం వేడెక్కింది..! పోరు బరిలో నిలిచే అభ్యర్థులెవరో తేలిపోవడంతో నామినేషన్లు వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.
అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి నేతృత్వంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షాబాద్ సత్యనారాయణ తన అనుచర వర్గంతో శుక్రవారం బీఆర్ఎస్లో చేరార�
“హైదరాబాద్.. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్నది. ట్రాఫిక్ రహిత రవాణా సదుపాయాల కోసం చేపట్టిన ఎస్ఆర్డీపీతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అందుబాటులోకి వచ్చాయి. లోతట్టు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపేంద
గ్రేటర్ హైదరాబాద్లో అన్ని సీట్లలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరం గెలుస్తున్నామని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని, 78 సీట్లతో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివా
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల చూపు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉందని సనత్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోన�
అభివృద్ధిలో సనత్నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దామని సనత్నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. రాంగోపాల్పేట్ డివిజన్లోని నల్లగుట్టలో జల్సా ఏ హామ�
బీసీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు పర్చారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ రాసిన ‘బీసీ ఆత్మగౌరవ భవనాలు’ పుస్
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థుల జైత్రయాత్ర జోరుగా సాగుతున్నది. నోటిఫికేషన్ కంటే ముందుగానే నియోజకవర్గాన్ని చుట్టేసిన నేతలు..రెండో విడత ప్రచారంలో సరైన వ్యూహాలతో ముందుకెళుతున్నారు. అభ్యర్థులు స�
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమంటూ తన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. సనత్నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్యాదవ్. ఇప్పటి వరకు చేపట్టిన ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీస�
తొమ్మిదేండ్లలో బన్సీలాల్పేట్ డివిజన్ రూపురేఖలు మారిపోయాయని, అద్భుతమైన అభివృద్ధి జరిగిందని, అన్ని వర్గాల పేదలకు సంక్షేమ ఫలాలు అందించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
పద్మారావునగర్లోని హమాలీబస్తీలో బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా రెండో రోజు బోనాల జాతర జరిగింది. బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో బస్తీవాసుల చిరకాల వాంఛగా బొడ్రాయి ఏర్పాటు జ
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మామ, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు మజ్జిగ నర్సింహయాదవ్ సంస్మరణ సభ గురువారం నాంపల్లిలోని రెడ్రోజ్ ఫంక్షన్హాల్లో జరిగింది.