కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలందరి దీవెనలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందితకు 50 వేల మెజార్టీ ఖాయమని కంటోన్మెంట్ నియోజకవర్గ ఎన్నికల బీఆర్ఎస్ ఇన్చార్జ్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అ
సనత్నగర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని, మెజార్టీ సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మోం డా డివిజన్ బండిమెంట్, జై న్భవన్, సజ్జన్లాల్
Mahmood Ali | తెలంగాణలోనే ముస్లిం మైనారిటీల అభివృద్ధి చెందారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సనత్ నగర్లోని బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.
నాంపల్లి బజార్ఘాట్ ప్రాంతంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు.
ప్రజలు గాలి మాటలు నమ్మరని, గట్టిచేతలనే విశ్వసిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణకు కేసీఆరే గ్యారెంటీ సీఎం అని ప్రజలు స్పష్టమైన అవగాహన, నిర్ణయంతో ఉన్నారని చెప్పారు.
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని...మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గురువారం సికి
తొమ్మిదిన్నరేండ్లుగా ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలని ప్రజలు డిసైడ్ అయ్యారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ�
ఓడిపోతానన్న భయంతోనే కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఎన్నికలలో పోటీ చేయడం లేదని, అస్త్ర సన్యాసం తీసుకున్నాడని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.
Minister Talasani | ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఓటు వేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. బుధవారం ముషీరాబాద్, అంబర్ పేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గ�
Minister Srinivas Yadav | కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశించారు. నగర పరిధిలోని ముషీరాబాద్, అంబర్పేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహి�
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. అభివృద్ధిపై దృష్టి సారిస్తే నియోజకవర్గాన్ని ఎంతలా అభివృద్ధి చేయవచ్చనే విషయాన్ని సనత్నగర్ సాధించిన ప్రగతిని పరిశీలిస్తే తెలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్�
సంక్షేమం, అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని, అందరి మద్దతుతో ఈసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తామని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడాల బాలకృష్ణ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ సనత్నగర్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం పద్మారావునగర�