హైదరాబాద్ ఒక మినీ భారతదేశమని, అలాంటి నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వేలాది కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం హుస్స�
నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల సౌకర్యార్థం బేగంపేట్ పాటిగడ్డలో నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను మంగళవారం
నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని, అందుకు ఎంత ఖర్చు అయినా వెనుకాడమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Minister Srinivas Yadav | పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతోనే వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించి ఉచితంగా అందజేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్ మీటిం�
దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యపాడి అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిజామాబాద్ పర్యటనకు వెళ్తూ �
స్వరాష్ట్రంలో కులవృత్తులకు ప్రోత్సాహం లభిస్తున్నదని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం
ప్రతినిధి)/ఖలీల్వాడి/డిచ్పల్లి: కుల వృత్తులను ప్రోత్సహించడంతోపాటు పేదల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సర్కార్ ముందుకెళ్తున్నదని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి జరగని అభివృద్ది, సంక్షేమం.. సీఎం కేసీఆర్ (CM KCR) వచ్చిన తర్వాత జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెంట్, సాగునీరు, త
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఈ తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో అనేక అద్భుతాలు జరిగాయని పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్లో 7 లక్షల చేప పిల్లలు, గజ�
వెనుకబడిన బీసీలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉద్దేశించిన బీసీ ఆర్థిక సాయం కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. వంత శాతం ప్రక్రియ పూర్తయింది. హైదరాబాద్ జిల్లాలోని అర్హులైన బీసీ లబ్ధిదారులందరికీ ఒక్కొక
పేద ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) ఆసుపత్రి పనులు బొల్లారంలో వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. �
దేవుడు కరుణించినా పూజారి వరం ఇవ్వలేదన్నట్లుగా ఉమ్మడి పాలనలో ప్రభుత్వ పథకాలు ఉండేవి. సామాన్యుడి చేతికి వచ్చేంత వరకు మిగిలేది చిల్లి గవ్వే. ముఖ్యంగా సొంతింటి నిర్మాణం అంటే నాయకుల జేబులు నింపే భాండాగారమై�