కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత గెలుపు తథ్యమని, అధిక మెజార్టీ సాధించడమే మన లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
హైదరాబాద్లోని కోకాపేట్లో ఆదివారం పెరిక ఆత్మగౌరవ భవన పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు ఆ సంఘం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్, తలస�
ఉచిత చేప పిల్లల పంపిణీని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ శనివారం ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప
దేశంలోఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో కులవృత్తులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గురువారం బంజారాహిల్స్ రోడ్ నం.10లోని బంజారా భవన్లో ఏర్పాటు చేసిన కార్య�
బత్తిని హరినాథ్ గౌడ్ 1944 సంవత్సరంలో దూద్బౌలిలో జన్మించారు. గత 40 ఏండ్ల కిందట భోలక్పూర్లోని పద్మశాలీ కాలనీకి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఆయనకు భార్య సుమిత్ర దేవి, ఇద్దరు కుమారులు అనిల్గౌడ్, అమర్నాథ్ �
దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల కోసం డబుల్బెడ్ రూం ఇండ్లు (Double bedroom houses) ఉచితంగా నిర్మించి ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. పేదలు సంతోషంగా జీవించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆ�
సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక చేయూతతో రాష్ట్రంలో కులవృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకొస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. బుధవారం సనత్నగర్, అంబర్పేట, ముషీ�
సీఎం కేసీఆర్ పది సంవత్సరాల్లో దేశంలోనే అన్ని మెట్రో నగరాల కంటే ధీటుగా హైదరాబాద్ను అభివృద్ధి చేశారు. వందేళ్ల నగర భవిష్యత్తుకు గట్టి పునాదులు వేశారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.. సరైన సమయంలో కాంగ్�
సనత్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం వైపు నడిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి అన్నారు.
మాతాశిశు మరణాలు తగ్గించిన రాష్ట్రంగా తెలంగాణ (Telangana) మూడో స్థానంలో నిలిచిందని మంత్రి హరీశ్ రావు (Minsiter Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) పరిపాలనకు ఇది నిదర్శనమని చెప్పారు. వైద్యారోగ్యశాఖ సిబ్బంది కృషితో మాతాశి�
: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి వచ్చే నెల 2 నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
హైదరాబాద్ ప్రజలకు మరో బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. నగరంలో ట్రాఫిక్ కష్టాలను తొలగించడంలో భాగంగా ఇందిరాపార్కు (Indira Park) నుంచి వీఎస్టీ (VST) వరకు రూ.450 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని (Steel Bridge) మంత్రి కేటీఆ
నగరంలో ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు రూ.450 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రి�
Minister Talasani | హైదరాబాద్వాసుల ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకే నూతన బ్రిడ్జిల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జ
రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కండ్ల ముందు కనిపిస్తున్నా, కాంగ్రెస్ నేతలు కండ్లు ఉండి కూడా చూడలేని కబోదులుగా మారారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఆదివారం జరిగిన సనత్ నగర్�