కాంగ్రెస్, బీజేపీ నాయకులు కండ్ల ముందున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చూడలేని కబోదులని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యాలయం పక్కనే రెండు పడక గదుల ఇండ్లు ఉన�
నిజాం కాలేజీ (Nizam College) బాయ్స్ హాస్టల్, న్యూ కాలేజీ బ్లాక్కు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీతో కలిసి మంత్రి కేటీఆర్ (Minister KTR) శంకుస్థాపన చేశారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే పేద ప్రజల సొంత ఇంటి కల నేరవేరిందని మంత్రి తలసాని పేర్కొన్నారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి గృహ�
నిన్నటి వరకు రెవెన్యూ సహాయకులుగా ఉన్న వారంతా నేడు ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గురువారం నియామక పత్రాలను అందించారు.
భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్రంలోని 582 సినిమా థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ఈ నెల 14 నుంచి 24 వరకు విద్యార్థుల కోసం ఉచితంగా ప్రదర్శించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
పేదల సంక్షేమంలో సాటిలేని తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు పెద్ద పీట వేస్తున్నది. బీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. నియోజకవర్గానికి 300 మంది లబ్ధిదారులకు ఈ సాయం అందజేయనున్నది.
దళిత బంధు రెండో విడత అమలుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. వచ్చే వారంలోగా దళితబంధు ఆర్థిక సహాయానికి దరఖాస్తులు అధికారులు సమర్పించాలని, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని మంత్రులు తలసాని శ్రీనివాస�
అందరికీ అందుబాటులో ఉంటూ ఎప్పటి కప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత మంత్రులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కా�
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) తోడ్పాటుతో రాష్ట్రంలోని పురాతన దేవాలయాలను పునరుద్ధరిస్తున్నామని చెప్పారు.
శాసనమండలిలో శనివారం జరిగిన ప్రశ్నోత్తరాల సెషన్లో మత్సకారుల సమస్యలపై సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో గతంలో చేపలు దొరకడం కష్టంగా ఉండేదన్నార�
1934లో ఏర్పడిన జీరా కాలనీవాసుల కలను ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో సాకారం చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. బుధవారం వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని జీ
జాతీయస్థాయి కుంగ్ఫూ పోటీల్లో హైదరాబాద్కు చెందిన గురుశిష్యులు షేక్ కలీం, సాయికుమార్ సత్తాచాటారు. ఫలక్నుమాలోని మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన 11వ జాతీయస్థాయి కుంగ్ఫూ, కర�
వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ)తోనే ఈ ఏడాది నగరంలోని అనేక ప్రాంతాల్లో ముంపు సమస్య లేకుండా ఉన్నదని, భారీ వర్షాలు కురిసినప్పటికీ నాలాల అభివృద్ధితో అనేక కాలనీల ప్రజలు నిశ్చింతగా ఉన్న�
హైదరాబాద్లో (Hyderabad) వారం రోజులుగా ఎడతెరపిలేకుండా వానలు కురుస్తున్నాయని, దీంతో హుస్సేన్ సాగర్కు భారీగా వరద వచ్చి చేరుతున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రాణనష్టం జరగ
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిండుకుండలా మారిన హుస్సేన్ సాగర్ను శనివారం పరిశీలించారు.