సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దేవాలయాలకు తరలివచ్చి బోనాలు సమర్పించారు. అమ్మవార్లకు ఆకర్షణీయమైన బోనాలు, శివసత్తున పూన�
తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బోనాలు పండుగ (Bonala Festival) ఘనంగా జరుగుతున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. బోనాలు మన సంస్కృతికి ప్రతీకగా నిలలుస్తాయని తెలిపారు.
సికింద్రాబాద్ (Secunderabad) ఉజ్జయినీ మహంకాళి బోనాలు (Ujjaini Mahakali Bonalu) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజల అనంతరం ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas yadav) ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్�
బోనాల ఉత్సవాలను ప్రజలందరూ ఘనంగా జరుపుకొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం కంటోన్మెంట్ ఐదో వార్డు మహాత్మా గాంధీనగర్ బస్తీలోని నల్ల పోచమ్మ అమ�
లష్కర్ జాతరకు వేళయింది. అమ్మలగన్న మాయమ్మ.. భక్తుల కొంగుబంగారం... ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఆదివారం అమ్మవారి బోనాలు, సోమవారం రంగం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు (Asha workers) తెలంగాణలోనే ఉన్నారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఆశా వర్కర్ల మొబైల్ బిల్లులను ప్రభుత్వమే భరిస్తున్నదని చెప్పారు. బస్తీ దవాఖానలతో (Basti Dawakhana) �
బోరబండ డివిజన్ వీకర్సెక్షన్ దేవయ్యబస్తీ కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన, అంబర్పేటలోని పటేల్నగర్లో బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
బోనాల ఉత్సవాలు వైభవంగా జరగాలని పలు ఆలయాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణానే అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
సికింద్రాబాద్ నుంచి గోల్కొండ వరకు.. నగరంలో ఎక్కడ చూసినా ఆషాఢ మాసం బోనాల సందడి కనిపిస్తున్నది. ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించగా, గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో న�
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పే పండుగ ఆషాఢ బోనాలు అని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కార్వాన్లోని దర్బార్ మైసమ్మ ఆలయం వద్ద జూలై 16న నిర్వహించే బోనాల ఏర్పాట్లప�
గౌలిగూడ సుల్తాన్షాహిలో విఠలేశ్వర స్వామి రథోత్సవం ఊరేగింపు వైభవంగా సాగింది. ఎంతో ప్రసిద్ధి చెందిన జంగల్ విఠోబా దేవాలయంలో ప్రతి ఏడు స్వామి వారి రథోత్సవ కార్యక్రమాన్ని ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి నాడు ఘనంగ�
వచ్చే నెల 16న జరిగే పాత నగరం ఆషాఢ బోనాల ఉత్సవాల నిర్వహణకు రూ.250 కోట్లతో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
బోనాల (Bonalu) ఉత్సవాలకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. ప్రజలు పండుగలను గొప్పగా జరుపుకోవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆలోచన అని చెప్పారు.