బల్కంపేట ఎల్లమ్మకు దాతలు సమకూర్చిన స్వర్ణ కవచానికి జరుగుతున్న సంప్రోక్షణ, ప్రాణ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు శుక్రవారం ముగిశాయి. ఈ విశేష పూజా కార్యక్రమాలకు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో పాటు ప్రభుత�
ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే 150 వార్డు స్థాయి కార్యాలయాల్లో వార్డు పరిపాలనకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వార్డు పరిపాలనపై బుధవారం ఏర్ప
Minister Srinivas Yadav | ఉమ్మడి పాలనలో సరైన సౌకర్యాలు లేక, సిబ్బంది లేక ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే పరిస్థితులు ఉండేవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేశారు. నేడు తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ�
నిమ్స్ (NIMS) నూతన బ్లాక్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లో దశాబ్ది బ్లాక్ పేరుతో నిర్మిస్తున్న నిమ్స్ హాస్పిటల్ భవనాలకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు.
సనత్నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చేశామని ఇంకా చేపట్టవలసిన అభివృద్ధి పనులు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకువస్తే అవసరమైన చర్యలు చేపడుతామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు
దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పింఛన్ అందిస్తూ.. సీఎం కేసీఆర్ తమకు ఆత్మబంధువుగా
నిలిచారంటూ కీర్తించారు దివ్యాంగులు. పింఛన్ను మరో వెయ్యి రూపాయలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ.. ఆది�
Minister Talasani | దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani)
అన్నారు.
Minister Srinivas Yadav | చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించడం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందరికీ అభినందనలు తెలిపారు.
హైదరాబాద్లో ఆషాఢ బోనాల జాతర (Ashada bonalu) ఈ నెల 22న ప్రారంభం కానుంది. నెలరోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు గోల్కొండ కోటలోని (Golkonda) జగదాంబికా మహంకాళి (ఎల్లమ్మ) అమ్మవారికి తొలిబోనంతో మొదలుకానున్నాయి.
బత్తిని కుటుంబీకుల చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం మొదలైంది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సంక్షేమ సంబురాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర సాంఘిక, వెనుకబడిన తరగతులు, గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖల ఆధ్వర్యంలో కొనస
చేప ప్రసాదం పంపిణీ తెలంగాణకే తలమానికం అని పశు సంవర్ధక, ఫిషరీస్శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో శుక్రవారం బత్తిని కుటుంబీకుల చేప
అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతున్నదని, సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్�