ఇటు చిత్ర పరిశ్రమ, అటు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసి ప్రజల హృదయాలలో నిలిచిపోయిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
తెలుగు ప్రజల రాముడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (NTR) శతజయంతి సందర్భంగా (100th Birth Anniversery) మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas yadav) నివాళులర్పించారు.
రాష్ట్ర పదో అవతరణ దినోత్సవాన్ని సంబురంగా జరుపుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. తెలంగాణ ప్రగతి అడుగడుగునా ప్రతిబింబించేలా 21 రోజుల పాటు ఉత్సవాలకు సిద్ధమైంది.
అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సికింద్రాబాద్లోని ఎస్వీఐటీ కళాశాల ఆడిటోరియంలో శనివారం జరిగిన కార్యక్రమంలో జైన్ సేవా సంఘ�
హైదరాబాద్లో ఆషాడ బోనాల (Ashada bonalu) జాతర వచ్చే నెల 22న ప్రారంభం కానుంది. నెలరోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు గోల్కొండ కోటలోని (Golkonda) జగదాంబికా మహంకాళి (ఎల్లమ్మ) అమ్మవారికి తొలిబోనంతో ఉత్సవాలు మొదలవుతాయని మంత్రి తలసాని �
చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాద�
Mrigasira Karthi | మృగశిర కార్తె సందర్భంగా వచ్చే నెల 9న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్�
రాష్ట్రంలోని గొల్ల కురుమలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. జూన్ 5 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టనున్నది. ఈ మేరకు మంగళవారం గొర్రెల పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలపై పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీ
గొల్లకురుమల జోలికి వస్తే పాతరేస్తామని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని కురుమ యాదవ సంఘం రాష్ట్ర నాయకులు హెచ్చరించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను, గొల్లకురుమలను అవమానపరిచేలా రేవంత్రెడ్డి అనుచిత వ�
మత్స్య సహకార సొసైటీల చైర్మన్గా పిట్టల రవీందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మాసబ్ట్యాంక్లోని మత్స్య భవన్లో పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప�
తెలంగాణ (Telangana) ఏర్పడితన తర్వాత మత్స్యరంగం ఎంతో అభివృద్ధి చెందిందని, మత్స్యకారులు సంతోషంగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. కులవృత్తులపై (Traditional Occupations) ఆధారపడి జీవిస్తున్నవారి కుట�
బస్తీ మొదలు జిల్లా స్థాయిదాకా ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి ప్రోత్సహించాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీల్లో భాగంగా జిల్లాస్థాయి క్రీడలను నేటి నుంచి నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జ�
బుద్ధి, జ్ఞానం లేకుండా రేవంత్రెడ్డి మాట్లాడుతున్నాడని ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదవులు, బీసీ కులాలకు టీపీసీసీ చీఫ్ తక్�