తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల ద్వారా పేదల సొంతింటి కల నెరవేరిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం �
Double Bed Room House | హైదరాబాద్ : పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని కమలా నగర్లో నిర్మించిన 210 డబ�
రాష్ట్ర దశాబ్ది ఉత్సవా ల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ‘ఫిష్ఫుడ్ ఫెస్టివల్'ను నిర్వహించనున్నట్టు మత్స్య, పాడిపరిశ్రమల అ భివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
Hyderabad | హైదరాబాద్ : బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన వర్షితను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. ఈ నెల 13, 14 తేదీల్లో షేక్పేటలో యూత్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించి�
Minister Srinivas Yadav | ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని గన్ ఫౌండ్రీ, జాంబాగ్ డివిజన్లో బస్తీ దవాఖానలను మంత్రి ప్రారంభి�
వేణుగోపాలస్వామి ఆశీస్సులు సమస్త తెలంగాణ ప్రజలపై ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. పటాన్చెరు పట్టణంలోని జేపీ కాలనీలో కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మ�
Minister Srinivas Yadav | తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో దేవాలయాలు ఎంతో అభివృద్ధి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేట ఎస్పీరోడ్లోని హనుమాన్ ఆలయ పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమం శనివారం జరిగింది.
పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ ఇండ్ల విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం కోటి రూపాయలు అని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహమూద్ అలీ అన్నా�
Srinivas Yadadav | రాజనీతి శాస్త్రం తెలియని ఓ రౌడీ రాజకీయ నేత రేవంత్రెడ్డి అని, ఓ ప్రధాన రాజకీయ పార్టీకి అధ్యక్షుడు స్థాయిలో ఉన్న అని చెప్పుకుంటూ రాష్ట్రంలో ఓ యాదవ మంత్రిని ఆర్థిక, కుల అహంకారంతో దూషించిన దుష్టుడు, చ
ఘన చరిత్ర కలిగిన బలంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
యాదవ, కురుమల వృత్తిని తూలనాడిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆ కులాలకు వెంటనే క్షమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ డిమాండ్ చేవారు.
Balkampet Yellamma Kalyanam | ఎంతో విశిష్టత కలిగిన బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ వేడుకలను అంగరంగ వైభవం నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎంసీహెచ్ఆర్డీలో బ�
‘గత తొమ్మిది సంవత్సరాల్లో హైదరాబాద్ మహా నగరంలో మంచినీటి సమస్య తీర్చుకున్నామని, అద్భుతమైన రోడ్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని, 24 గంటల కరెంటు సరఫరాతో పాటు మెట్రో, బస్షెల్టర్లు, ఎలక్ట్రికల్ బస్సులు, మ�