మత్స్య సంపద అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శమని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. మూగజీవాలకు కూడా సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో విస్తృత సేవలు అందుతున్నాయని చెప్పారు.
ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల అమలుపై అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన కాన్ఫరెన్స్హాల్ల�
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సకల వసతులు కల్పిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ నూతన పాలక మండలి సభ్యులు మంగళవారం దేవాలయ ఆవరణ
Balkampeta Temple | హైదరాబాద్ : జూన్ 20వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బల్కంపేట ఆలయ నూతన పాలకవర్గం ప్రమాణ
Hyderabad | హైదరాబాద్ : సికింద్రాబాద్ కళాసిగూడ నాలాలో పడి మృతి చెందిన చిన్నారి మౌనిక కుటుంబానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అండగా నిలిచారు. మౌనిక కుటుంబ సభ్యులను మంత్రి తలసాని సోమవారం ఉదయం పర�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఫుడ్ కాంక్లేవ్లో ఆహారశుద్ధి రంగంలో పెట్టుబడుల వరద పారింది. ఈ రంగంలో ఒకేరోజు రికార్డుస్థాయిలో రూ.7,217.95 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూని�
విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం వెస్ట్ మారేడ్పల్లి
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ నూతన పాలక మండలి మే 2వ తేదీన కొలువుదీరనున్నది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దేవాలయ ఈవోను ఆదేశించారు.
బీజేపీ విష ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని, కార్యకర్తలు ప్రజలను చైతన్యవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ ప్రాంగణంలోని ఎస్వీఐటీ ఆడిటోరియంలో పార
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. మన బిడ్డల భవిష్యత్తు కోసం తిరిగి సీఎం కేసీఆర్కు అండగా నిలువాలని పిలుపునిచ్చారు. హైదరా�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి ఒరగబెట్టింది ఏమిటో చెప్పకుండా తెలంగాణలో అధికారం మాదేనంటూ ప్రగల్బాలు పలుకుతున్న బీజేపీ నాయకులకు ప్రజలు మరోసారి గుణపాఠం చెప్పడం ఖాయమని మంత్రి తలసాని శ్రీనివా�
తెలంగాణ పల్లె సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించిన ‘బలగం’ చిత్రం చరిత్ర సృష్టించిందని రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలం అన్నారు.