Minister Srinivas Yadav | తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఎంత అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసునని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గం అమీర్పేట డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మ�
ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండేది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు దశల వారీగా అందించే కార్యక్ర�
ప్రజా సంక్షేమం కోసం పని చేసే పార్టీ అని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మోండా డివిజన్ ఆదయ్యనగర్ క్రీడా మైదానంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది.
Minister Srinivas Yadav | క్యూ నెట్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్నివిధాలా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. సోమవారం మంత్రిని వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివ�
Minister Srinivas Yadav | తెలంగాణ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మొండా మార్కెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీ
తెలంగాణ ప్రభుత్వం సహకారంతో మే నెలలో దుబాయ్లో టీఎఫ్సీసీ (తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్) నంది అవార్డ్స్ సౌత్ ఇండియా వేడుకల్ని నిర్వహించబోతున్నామని తెలిపారు
Exgratia | నగరంలోని పద్మారావు నగర్ పార్క్లో వాకింగ్ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు( Electric shock) గురై మృతి చెందిన ప్రదీప్ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister
ముస్లింలు పవిత్రంగా జరుపుకునే రంజాన్కు ప్రభుత్వ పరంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. గురువారం మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి
Minister Talasani Srinivas Yadav | సికింద్రాబాద్లోని స్వప్నలోక్ అపార్ట్మెంట్లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవనంలో ఏడు, ఎనిమిదో అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలా�
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుంటే, బీజేపీ నేతలు దేవుళ్ల పేరిట రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Holi Festival | హైదరాబాద్ : హైదరాబాద్లోని ఇందిరా పార్కు( Indira Park )లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్( Minister Talasani Srinivas Yadav ), డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డితో పాటు పలువురు కార్పొ
నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ కేంద్రంలో బీజేపీ (BJP) ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల ఉసురు పోసుకుంటున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ఆగ్రహం వ్యక్తంచేశారు. ధరలను అదుపుచేయడంలో విఫలమైన �