Minister Srinivas Yadav | కార్పొరేట్ హాస్పిటల్స్కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్యసేలు అందిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 38 మంది లబ్ధిదారులకు రూ.17.7లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి
Minister Srinivas Yadav | ఏప్రిల్ చివరినాటికి బేగంపేట నాలా సమగ్ర అభివృద్ధి పనులను పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. ఎస్ఎన్డీపీ కార్యక్రమం కింద రూ.45కోట్ల వ్యయంతో చేపట్టిన బేగంపేట నా
నగరంలోని అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి ఉదంతంపై రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఛత్రపతి శివాజీ తన సామ్రాజ్యంలో అన్ని మతాలను సమానంగా చూసేవాడని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ టీవీ, డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ జన్మది�
Talasani Srinivas Yadav | కాంగ్రెస్తో పొత్తనే మాటే ఉండదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించార
మోండా డివిజన్ మారేడ్పల్లిలోని నెహ్రూనగర్ పార్కు ఆవరణలో రూ.2.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న దంగల్స్(కుస్తీ), జిమ్ భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు ఏప్రిల్ నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్టు పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
రాష్ట్రంలో చేపల పెంపకాన్ని పోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశంలో సబ్సిడీమీద రోయ్య పిల్లలను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
సీఎం కేసీఆర్ పుట్టిన రోజుతో పాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సచివాలయ ప్రారంభోత్సవం.. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభను భారీ ఎత్తున విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
జనావాసాల మధ్య ప్రమాదకరంగా ఉన్న గోదాలములను తరలిస్తామని, దీంతో భవిష్యత్లో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
నగరంలో జనావాసాల మధ్య ఉన్న గోదాములను తరలిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గోదాముల్లో ప్రమాదకర రసాయనాలు ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.